శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రోదసి యాత్రలో వాయిదాల పర్వ కొనసాగుతున్నది. రెండు రోజుల క్రితం ఈ నెల 22న యాక్సియం-4 మిషన్ను (Axiom Mission 4) చేపడతామని ఇస్రో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రయోగాన్ని మరోసారి వాయిదా �
Shubhanshu Shukla | భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) రోదసి యాత్రకు సంబంధించి నాసా మరో కీలక అప్డేట్ ఇచ్చింది.
భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభాన్షు శుక్లా రోదసి యాత్ర మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 22న ప్రయోగం చేపట్టనున్నట్టు ఇస్రో ‘ఎక్స్'వేదికగా బుధవారం వెల్లడించింది. ఈ మిషన్ను విజయవంతం చేసేందుకు తీసుక�
Shubhanshu Shukla | శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) రోదసి యాత్ర మరోసారి వాయిదా పడింది. ఇటీవలే ఈ మిషన్ను జూన్ 19న చేపట్టనున్నట్లు గత వారం ఇస్రో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అది ఇప్పుడు ఈనెల 22కు వాయిదా పడింది.
Shubhanshu Shukla | సాంకేతిక సమస్యతో వాయిదా పడిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగానికి సంబంధించి కొత్త తేదీని ఇస్రో (ISRO) తాజాగా ప్రకటించింది. ఈనెల 19న ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు వెల్లడించింది.
భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురు వ్యోమగాముల రోదసి యాత్ర మళ్లీ వాయిదా పడింది. యాక్సియం-4 మిషన్కు సంబంధించిన ఫాల్కన్-9 రాకెట్ తనిఖీల్లో ద్రవరూప ఆక్సిజన్ లీకేజ్ని గుర్తించినట్టు స్పేస్
Shubhanshu Shukla | భారత్కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల (1984) తర్వాత భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష యాత్రకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఎయిర్ చీఫ్ �
Axiom-4 Mission | స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం వాయిదాపడింది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం.. స్థానిక కాలంమానం ప్రకారం.. ఈ నెల 10న ఉదయం 8.22 గంటలకు నాసాకు చెందిన
ఆక్సియోమ్ నాలుగో అంతరిక్ష వాణిజ్య మిషన్లో భాగంగా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా రోదసిలోకి వెళ్లనున్నారు. ఈ నెల 8న ఫ్లోరిడా నుంచి స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రా
భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా సారథ్యంలోని నలుగురు సభ్యులతో కూడిన బృందం యాక్సియామ్-4 (ఏఎక్స్-4) మిషన్ ద్వారా జూన్ 8న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) పయనం కానుంది.
భారత్కు చెందిన వ్యోమగామి శుభాన్షు శుక్లా రోదసి ప్రయాణానికి రంగం సిద్ధమైంది. ఆక్సియమ్-4 మిషన్లో భాగంగా ఆయన వచ్చేనెల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనించనున్నారు. భారత్కు చెందిన ప్రముఖ వ్యోమగామి ర�