Kondurg : రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చెక్కలగూడ(Chekkalaguda)లో అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. ఆదివారం సాయంత్రం షార్ట్ సర్యూట్కారణంగా అంజయ్య అనే వ్యక్తి ఇంట్లో మంటలు చెలరేగాయి.
Short Circuit | సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు పూర్తిగా దగ్ధమై భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.
Cotton | ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట దెబ్బతినడంతో.. అన్నదాతలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అరకొర మిగిలిన పంటను అమ్ముకుందామంటే కూడా గిట్టుబాటు ధర లేక విలవిలలాడిపోతున్నారు.
హైదరాబాద్లో మాదాపూర్లోని (Madhapur) అయ్యప్ప సొసైటీలో ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు క్యామెల్క్యూ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలర
విశాఖపట్నంలో (Visakhapatnam) పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు (RTC Bus) దగ్ధమైంది. కూర్మన్నపాలెం నుంచి విజయనగరానికి బస్సు వెళ్తున్నది. ఈ క్రమంలో విశాఖలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంల�
హైదరాబాద్ కుషాయిగూడలోని ఓ తుక్కు గోదాంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఆదివారం రాత్రి 9.30 గంటల తర్వాత గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి విస్తరించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి.
Yadadri : యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం జై కేసారంలో ఉన్న ఎస్ఆర్ రసాయన పరిశ్రమ (SR Chemical Factory)లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.
హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని మదీనాలో పెను ప్రమాదం తప్పింది. పత్తర్గటి రోడ్డులో రన్నింగ్లో ఉన్న ఓ కారులో (Moving Car) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగలు రావడం గుర్తించిన డ్రైవర్ అందులోనుంచి దిగిపోయాడు. తర్వాత మ�
కేసముద్రం రైల్వే స్టేషన్లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత షార్ట్సర్క్యూట్తో క్యాంపింగ్ కోచ్ రైలు దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే.. కేసముద్రంలో రైల్వేస్టేషన్లో 3వ లైన్తోపాటు లూప్లైన్ ని ర్మాణ
సనత్నగర్లోని జింకలవాడలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. జింకలవాడలో ఉన్న డ్యూరోడైన్ ఇండస్ట్రీస్లో (Durodine Industries) గురువారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మహారాష్ట్రలోని షోలాపూర్ పారిశ్రామిక హబ్లో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మరణించారు. షోలాపూర్లో ఎండీఐసీలోని (Solapur MIDC) సెంట్రల్ టెక్స్టైల్ మిల్స్లో తెల్లవారుజామున 3.45 గంటలకు ఒక్కసార