సుధీర్బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ మంగళవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్ నిర్మిస్తున్నారు. మహేష్ దర్శకుడు. నిర్మాత చిత్ర విశ�
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నాగబాబు కొణిదెల సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బాప�
నితిన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. కృతి శెట్టి, కేథరీన్ ట్రెసా నాయికలుగా నటిస్తున్నారు. రాజకీయ నేపథ్యమున్న మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్నది
అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీల్లో సత్తా చాటిన భారత కబడ్డీ ఆటగాడిని కొందరు దుండగులు దారుణంగా కాల్చి చంపారు. పంజాబ్లోని జలంధర్లో జరుగుతున్న ఒక కబడ్డీ పోటీలో ఈ దారుణం జరిగింది. సందీప్ నంగాల్ కబడ్డీ ప్ర
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్డ్యూటీ’. శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. టాకీ పార్ట్ పూర్తయింది. బ్యాలెన్స్గా ఉన్న రెండు గీతాల్ని స్పెయిన్
హైదరాబాద్: అతడో యువ షూటర్. చెదరని గురితో లక్ష్యాన్ని చేధించడంలో దిట్ట. బరిలోకి దిగిన ప్రతీ టోర్నీలో సత్తాచాటే నైజం. కానీ ఆర్థిక సమస్యలే అతడికి ప్రతిబంధకాలయ్యాయి. సత్తాచాటాలని ఉన్నా.. డబ్బుల్లేక ఇబ్బందుల�
దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం వేట మొదలైంది అంటున్నారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఇటీవలే సెట్స్మీదకు వెళ్లిన విషయం తెలిసిందే
సంజయ్, రవికిరణ్, సారా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘నైజం’ (‘ట్రూత్ ఆఫ్ లైఫ్' ఉపశీర్షిక) చిత్రం శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. కోన రమేష్ దర్శకత్వంలో కాండ్రేగుల చందు, ఆంజనేయ ఎన్నంశెట్టి, సత్యనారాయ�
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిద్దిపేట కాల్పుల దోపిడీ ఘటనను పోలీసులు ఛేదించారు. జల్సాల కోసం చెడుమార్గం పట్టిన ఇద్దరు పాత నేరస్థులు బంధువులు ఇద్దరితో కలిసి దోపిడీకి పాల్పడినట్టు తేల్చారు
Los Angeles | అమెరికాలో మరోసారి కాల్పుల మోతతో వణికిపోయింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజెల్స్లో (Los Angeles) దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు