అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీల్లో సత్తా చాటిన భారత కబడ్డీ ఆటగాడిని కొందరు దుండగులు దారుణంగా కాల్చి చంపారు. పంజాబ్లోని జలంధర్లో జరుగుతున్న ఒక కబడ్డీ పోటీలో ఈ దారుణం జరిగింది. సందీప్ నంగాల్ కబడ్డీ ప్ర
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్డ్యూటీ’. శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. టాకీ పార్ట్ పూర్తయింది. బ్యాలెన్స్గా ఉన్న రెండు గీతాల్ని స్పెయిన్
హైదరాబాద్: అతడో యువ షూటర్. చెదరని గురితో లక్ష్యాన్ని చేధించడంలో దిట్ట. బరిలోకి దిగిన ప్రతీ టోర్నీలో సత్తాచాటే నైజం. కానీ ఆర్థిక సమస్యలే అతడికి ప్రతిబంధకాలయ్యాయి. సత్తాచాటాలని ఉన్నా.. డబ్బుల్లేక ఇబ్బందుల�
దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం వేట మొదలైంది అంటున్నారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఇటీవలే సెట్స్మీదకు వెళ్లిన విషయం తెలిసిందే
సంజయ్, రవికిరణ్, సారా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘నైజం’ (‘ట్రూత్ ఆఫ్ లైఫ్' ఉపశీర్షిక) చిత్రం శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. కోన రమేష్ దర్శకత్వంలో కాండ్రేగుల చందు, ఆంజనేయ ఎన్నంశెట్టి, సత్యనారాయ�
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిద్దిపేట కాల్పుల దోపిడీ ఘటనను పోలీసులు ఛేదించారు. జల్సాల కోసం చెడుమార్గం పట్టిన ఇద్దరు పాత నేరస్థులు బంధువులు ఇద్దరితో కలిసి దోపిడీకి పాల్పడినట్టు తేల్చారు
Los Angeles | అమెరికాలో మరోసారి కాల్పుల మోతతో వణికిపోయింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజెల్స్లో (Los Angeles) దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు
సప్తగిరి కథానాయకుడిగా ఏ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నది. రిగ్వేద క్రియేషన్స్ పతాకంపై ఎ.ఎస్.రిగ్వేద చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి ద్వితీయార్థంలో రెగ్యులర్
Boyfriend | వారిద్దరి వయస్సు 22 ఏండ్లే. గత నాలుగేండ్లుగా కలిసి తిరుగుతున్నారు. అయితే కొన్ని నెళ్ల క్రితం ఆమెకు ఉద్యోగం రావడంతో మరో ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో మునుపటిలా ఇద్దరు కలుసుకోవడానికి కుదరడం ల�
Jai Shri Ram | పెళ్లి జరుగుతుండగా.. 'జై శ్రీ రామ్.. జై శ్రీ రామ్' అంటూ గట్టిగా అరుస్తూ ఒక అల్లరి మూక దూసుకొచ్చి అక్కడున్న వారిపై కాల్పులు జరిపింది. దీంతో అక్కడ ఒక గ్రామ పెద్ద గాయపడ్డాడు. ఆయనను ఆస్పత్రికి త�
ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్షిప్న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత బాలికల జట్టు స్వర్ణ పతకం చేజిక్కించుకుంది. అరీబా ఖాన్, రిజా ధిల్లాన్, గనేమత్ సెఖాన్తో కూడిన భారత జ�