ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేటుకారేపల్లి గ్రామ సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్లే దారికి గేటు కారేపల్లి గ్రామ వాస్తవ్యులు మంద అప్పారావు దంపతులు విద్యుత్ స్తంభాలను వితరణగా ఇచ్చారు.
పెన్పహాడ్ మండల పరిధిలోని లింగాల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దొంగరి గోపి రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించాడు.
Kalp Kedar Temple: ఉత్తరకాశీలోని ప్రాచీన కల్పకేదార్ శివాలయం మరోసారి మునిగిపోయింది. మంగళవారం సంభవించిన జలవిలయం వల్ల.. బురద, రాళ్లతో ఆ టెంపుల్ నిండిపోయింది. జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ శైలి
కాల్వ శ్రీరాంపూర్ మండలం పందిళ్ల శివాలయంలో మంగళవారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శివపార్వతుల కల్యాణోత్సవం కమనీయంగా రమణీయంగా కనుల పండువగా జరిగింది. స్వామివార్లకు మహిళలు సారే చీర �
శివరాత్రి పర్వదినం రోజున రాత్రి జాగరణలతో పాటు విశేష పూజలు, అభిషేకాలు చేస్తారు. శివరాత్రి సందర్భంగా తెలంగాణలో ఉన్న ప్రముఖ శైవ ఆలయాల గురించి ఓ సారి తెలుసుకుందాం..!
పెద్దపల్లి జిల్లా (Peddapalli) ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో కాకతీయుల కాలం నాటి శివాలయాలు బుధవారం జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాలను భక్తుల దర్శనం కోసం సిద్ధం చేశారు.
రాజస్థాన్లోని అజ్మీరులో ఉన్న సూఫీ సెయింట్ మొయినుద్దీన్ ఛిస్తీ దర్గా కింద శివాలయం ఉందని అజ్మీరు కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ శివాలయంలో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ కోరారు. �
రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొన్నది. మహా శివరాత్రి (Maha Shivaratri) సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్తులు తరలివస్తున్నారు. ఆలయాల్లో పరమశివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేస్తున్నారు.
రాజులు గతించారు.. రాచరికాలు అంతరించాయి. కానీ.. రాచకొండ ప్రాంతంలో అలనాటి చారిత్రక కట్టడాలు, దేవాలయాలు మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరకుండా దర్శనమిస్తున్నాయి. రేచర్లపద్మ నాయకులు ఏలిన కొండ రాచకొండ. రేచర్ల పద్మ వ�
కాకతీయుల కాలంలో నిర్మించిన పర్వతగిరి శివాలయ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఈనెల 26, 27, 28 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే అరూ
రాష్ట్రంలో పురాతన ఆలయాల పునర్నిర్మాణంతో పాటు నూతన ఆలయాల నిర్మాణాలు, కల్యాణ మండపాల నిర్మాణాలు చేపడుతూ ప్రభుత్వం ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు.