నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద పురాతన శివాలయం వరదనీటిలో మునిగిపోయింది. గోదావరిలో భారీగా వరద నీరు వస్తుండడంతో శివాలయానికి పైనుంచి నీళ్లు వెళ్తున్నాయి. ఇప్�
Shiva temple | దేశంలో ప్రస్తుతం బుల్డోజర్ల రాజ్యం నడుస్తున్నది. అవి అక్రమ కట్టడాలైనా, పురాతన కట్టడాలైనా ఎడాపెడా కూల్చిపడెస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో మైదలైన కూల్చివేతలు క్రమంగా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్�
నిర్మల్ : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గొడిశార్ల గ్రామంలోని శ్రీ రాజ రాజేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో భక్తులు ఆ నాగుపాముకు పూజలు చేశారు. ఆలయ
శివాలయంలో చోరీ | జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు గ్రామ శివాలయంలో చోరీ జరిగింది. సోమవారం రాత్రి ఆలయ తాళాలను పగులగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.
వినాయక్నగర్, ఆగస్టు : శ్రావణ మాసం సందర్భంగా శివాలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. సోమవారం అల్వాల్ సర్కిల్ పరిధిలో శ్రావణ మాసంలో శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. దినకర్నగర్లోని చంద్రమ�
కూకట్పల్లి, ఆగస్టు : శ్రావణమాసం శివ,పార్వతులకు ఎంతో ప్రీతికరమైన మాసం. కూకట్పల్లి పరిసర ప్రాంతాలలో అనేక శివాలయాలు ఉన్నప్పటికీ కూకట్పల్లిలోని పాత శివాలయం ద్వాదశ జ్యోతిర్లింగ సిద్దేశ్వర ఆలయం, ఫతేనగర్�
మాధవానంద స్వామి | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అనుబంధ శివాలయ పునర్నిర్మాణ పనులు శాస్త్ర బద్దంగా సాగుతున్నాయని తొగుట పీఠాధిపతి, శివాలయం నిర్మాణ పర్యవేక్షకుడు మాధవానంద స్వామి తెలిపారు.