Fire accident | హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని షిమ్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ బ్లాక్లో ఇవాళ మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Viral Video | ఫ్రూట్ మార్కెట్లో పండ్ల వేలం సందర్భంగా ఇద్దరు వ్యాపారుల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరుగడంతో ఇది కాస్త ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో ఇరు వర్గాల వ్యాపారులు దారుణంగా కొట్టుకున్నారు
కొండ ప్రాంతమైన ఉత్తరాఖండ్ను మంచుదుప్పటి కప్పేసింది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకోవడంతో భారీగా మంచు కురుస్తోంది. అక్కడ ప్రసిద్ధ క్షేత్రం గంగోత్రి ఆలయం మంచుతో కప్పుకుపోయింది. మరోవైపు చమోలీ జిల్లా,
చలిగాలుల గుప్పిట్లో చిక్కుకుని దేశరాజధాని ఢిల్లీ గజగజ వణుకుతున్నది. రెండోరోజు కూడా అతి కనిష్ఠ ఉష్ణోగ్రత నమోయ్యింది. ఢిల్లీ నైరుతి ప్రాంతంలోని ఆయానగర్లో శుక్రవారం 1.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్ర�
Chief Minister name plate | హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కాంగ్రెస్ నేత సుఖ్విందర్ సింగ్ సుఖు ఇవాళ
హిమాచల్ప్రదేశ్లో నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎంలను ఓ ప్రైవేటు వాహనంలో తరలించడం కలకలం రేపింది. సిమ్లా జిల్లాలోని రాంపూర్ నియోజకవర్గంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకొన్నది.
Himachal Pradesh assembly | హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 12వ తేదీన పోలింగ్ జరగనుంది. మొత్తం 68 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే 412 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఇందులో 214 మంది అభ్యర్థులు కోటీశ్వరులే ఉన్నట్లు
స్వాతంత్ర్యానంతరం జరిగిన తొలి ఎన్నికల్లో ఓటు వేసిన 106 ఏండ్ల శ్యాం శరణ్ నేగి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో మంచు దట్టంగా కురుస్తున్నది. ఇండ్లను, రోడ్లను పూర్తిగా మంచు కప్పేసింది. సిమ్లా పట్టణం అంతా శ్వేతవర్ణం అలుముకొన్నది. పట్టణంలో మంచును ఇలా ముద్దలు చేసి పిల్లలు
మారుతి భారతీయుల ఇష్టదైవం. హనుమాన్ చాలీసా చదువుకోనిదే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనివారు ఎంతోమంది. ఏటా హనుమద్ వ్రతాలు చేపట్టేవారి సంఖ్యా తక్కువేం కాదు. బిగ్-బి అమితాబ్ బచ్చన్ అల్లుడు నందా కూడా హనుమాన
సిమ్లా: ప్రజాస్వామ్యం అనేది భారతదేశంలో ఒక వ్యవస్థ కాదని, అది భారత జీవన విధానంలోనే ఇమిడి ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. ప్రజా ప్రతినిధులు భారతీయ విలువలకు కట్టుబడి పనిచేయాలన్నారు. 82వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్