డతెరపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో అతలాకుతలం అవుతున్న హిమాచల్ప్రదేశ్ను (Himachalpradesh) ఇప్పట్లో వరణుడు వదిలేలా కనిపించడం లేదు. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర�
Himachal Pradesh rains | హిమాచల్ప్రదేశ్లో ఎడతెరపి లేకుండా కుంభవృష్టి కురుస్తూనే ఉన్నది. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే బియాస్ నది మహోగ్రంగా ప్రవహిస్తున్నది. నదికి ఇరువైపుల ఉన్న లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతు�
‘మోదీ ఇంటి పేరు’ విషయంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రజలతో మమేకమవుతూ ముందుకుసాగుతున్నారు. వారి కష్టాలు, సమస్యలు తెలుసుకుంటున్నారు. శనివార
Heavy rains | ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్ప్రదేశ్లో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో ఆ రాష్ట్రం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నది. పలుచోట్ల రహదారులపై క�
పచ్చని చెట్లు, పొగమంచు, చుట్టూ కొండలు వాటి మధ్య రైలు ప్రయాణం అనగానే విదేశీ లొకేషన్స్ను ఊహించుకుంటారు. అయితే భారత్లోనూ ఎన్నో ఆకర్షణీయ ప్రదేశాలు, ఆకట్టుకునే పరిసరాలు ఉన్నాయని ఈ వైరల్ వ�
Fire accident | హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని షిమ్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ బ్లాక్లో ఇవాళ మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Viral Video | ఫ్రూట్ మార్కెట్లో పండ్ల వేలం సందర్భంగా ఇద్దరు వ్యాపారుల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరుగడంతో ఇది కాస్త ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో ఇరు వర్గాల వ్యాపారులు దారుణంగా కొట్టుకున్నారు
కొండ ప్రాంతమైన ఉత్తరాఖండ్ను మంచుదుప్పటి కప్పేసింది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకోవడంతో భారీగా మంచు కురుస్తోంది. అక్కడ ప్రసిద్ధ క్షేత్రం గంగోత్రి ఆలయం మంచుతో కప్పుకుపోయింది. మరోవైపు చమోలీ జిల్లా,
చలిగాలుల గుప్పిట్లో చిక్కుకుని దేశరాజధాని ఢిల్లీ గజగజ వణుకుతున్నది. రెండోరోజు కూడా అతి కనిష్ఠ ఉష్ణోగ్రత నమోయ్యింది. ఢిల్లీ నైరుతి ప్రాంతంలోని ఆయానగర్లో శుక్రవారం 1.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్ర�
Chief Minister name plate | హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కాంగ్రెస్ నేత సుఖ్విందర్ సింగ్ సుఖు ఇవాళ
హిమాచల్ప్రదేశ్లో నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎంలను ఓ ప్రైవేటు వాహనంలో తరలించడం కలకలం రేపింది. సిమ్లా జిల్లాలోని రాంపూర్ నియోజకవర్గంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకొన్నది.