Sanjauli Mosque | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాజధాని సిమ్లా (Shimla)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంజౌలి ప్రాంతంలో నిర్మించిన మసీదును (Sanjauli Mosque) కూల్చివేయాలంటూ జనం పెద్ద సంఖ్యలో నిరసన చేపట్టారు.
illegal mosque in Shimla | ఒక మసీదు వద్దకు జనం పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. భారీగా నిరసన చేపట్టారు. అక్రమంగా నిర్మించిన ఆ మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఈ సంఘటన జరిగింది.
Cloudburst | ప్రముఖ కొండ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)ను మరోసారి మెరుపు వరదలు అతలాకుతలం చేశాయి. శుక్రవారం అర్ధరాత్రి సిమ్లా (Shimla) జిల్లాలోని రాంపూర్ (Rampur) సబ్డివిజన్లో గల తక్లోచ్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ (
Massive Landslide | హిమాచల్ ప్రదేశ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. సిమ్లాలోని రోహనా సమీపంలో జాతీయ రహదారి 707పై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీ�
Drugs: పంజాబ్ మాజీ మంత్రి సుచా సింగ్ లంగా కుమారుడు ప్రకాశ్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యాడు. అతనితో పాటు మరో నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. దాంట్లో ఓ అమ్మాయి కూడా ఉన్నది.
Shimla snow: ఈ ఏడాది షిమ్లాలో తొలి మంచు కురిసింది. చాలా స్వల్ప స్థాయిలో ఇవాళ ఉదయం షిమ్లా వీధుల్లో మంచు పడింది. దీంతో స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
Shimla New Year celebrations: హిమాచల్కు పర్యాటకుల తాకిడి పెరిగింది. న్యూ ఇయర్ను సెలబ్రేట్ చేసుకునేందుకు సుమారు లక్ష మంది షిమ్లాకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. క్రిస్మస్ సెలవుల్లో దాదాపు
New Year | 2023 సంవత్సరం ముగింపునకు వచ్చేసింది. 2024 సంవత్సరానికి వెల్కం చెప్పేందుకు అందరూ రెడీ అవుతున్నారు. అయితే, చాలా మంది వినూత్నంగా న్యూ ఇయర్ను సెలబ్రేట్ చేసుకోవాలని భావిస్తుంటారు. స్నేహితులు, కుటుంబీకులతో
వారంతం సెలవులకు అనుగుణంగా క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు రావటంతో దేశవ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలకు జనం పోటెత్తారు. వివిధ రాష్ర్టాల్లో ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి.
Shimla | ఇటీవలే భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన హిమాచల్ ప్రదేశ్.. ప్రస్తుతం పర్యాటకులతో కళకళలాడుతోంది. క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల నుంచి కొండ ప్రాంతానికి ప్రజలు తరలి వస్తున్నార�
దేశ రాజధాని ఢిల్లీని (Delhi) చలి వణికిస్తున్నది. ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోవడంతో హిమాచల్ప్రదేశ్ రాజధాని షిమ్లా (Shimla) కంటే ఢిల్లీలో వాతావరణం చల్లగా మారింది.