మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలం అచ్యుతాపురం సమీపంలో ఓ గొర్రెల మందపై చిరుత దాడి చేయగా ఐదు గొర్రెలు మృతి చెందగా ముగ్గురు కాపరులకు గాయపడిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకున్నది.
Caste Occupations | తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే కేసీఆర్ సార్ ముందుగా కులవృత్తులకే ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. సమైక్య రాష్ట్రంలో ఉపాధిలేని వారంతా ఇతర దేశాలకు వలస వెళ్లి బతుకుతుండేవారు. ఇది గ్రహించిన బీఆర్ఎస్�
Heavy rains | భారీ వర్షాలకు నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం సిరసవాడ వద్ద దుందుభి వాగు(Dundubhi river) ఉధృతంగా ప్రవహిస్తున్నది. 200 గొర్లతో సహా ఇద్దరు గొర్ల కాపరులు(Shepherds) దుండిభి వాగులో చిక్కుకున్నారు.
గొల్ల, కురుమల జీవితం గొర్రెలు, మేకలు కాయడంతో పెనవేసుకుని ఉంటుంది. అయితే, గొల్ల కురుమలంటే కేవలం పశుపాలకులుగా మాత్రమే కాకుండా... భారతదేశ చరిత్రలో ప్రసిద్ధిగాంచిన విజయనగర సామ్రాజ్య నిర్మాతలైన హరిహర బుక్కరా�
గొర్రెలను సంరక్షించుకోవడం కోసం, గొర్రెకాపరుల్లో సరైన అవగాహన లేక మందలు వృద్ధి చెందడం లేదు. ముఖ్యంగా గొర్రెల పోషణ సరిగ్గాలేక సీజనల్లో వచ్చే వ్యాధులపై సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో గొర్రెలు మృత్యువాతక�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గొర్రెల కాపరులకు సబ్సీడీపై అందజేస్తున్న గొర్రెలపై గొర్రెల కాపరులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చేరు
FDC Chariman | గొల్ల కుర్మలకు అండగా నిలిచి వారిని ఆర్థికంగా బలోపేతము చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ (CM KCR) రాయితీపై గొర్రెల పంపిణీ పథకం తీసుకొచ్చారని అటవీ అభివృద్ధి సంస్థ(ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి (Pra
గొర్రెలు, మేకల పెంపకందారులు పశువైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ తమ జీవాలను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి సూచించారు. మండలంలోని గరికనేటితండాలో జిల్లా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకల పెం
సీఎం కేసీఆర్ మాకు నచ్చడానికి మొదటి కారణం గొర్రెలపెంపకందారులకు 85% సబ్సిడీతో గొర్రెలు ఇచ్చారు. మా వృత్తిదారుల నైపుణ్యాన్ని గుర్తించి, ఈ ప్రపంచానికి ఎరుకయ్యేలా అసెంబ్లీలో గొప్పగా చెప్పారు.
అడవి జంతువుల నుంచి పంటను రక్షించేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలు రెండు ప్రాణాలను బలిగొన్నది. ఒకే గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు (గొర్రెల కాపరి, రైతు) మృతిచెందారు. తెలిసిన వివరాల ప్రకారం.. మామడ మండలంలో�
రాష్ట్రంలో ఎక్కడైనా గొర్ల కాపర్లపై వివక్ష చూపి, దాడులకు దిగితే వారిపై కఠిన చర్యలు తప్పవని, కేసులు కూడా నమోదు చేస్తామని పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు. శనివారం హై�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల పరిధిలోని పొడిచెడు గ్రామంలో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో 100 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామాన�