గొర్రెలను మేపుతూ సంచార జీవనం సాగించే ఒక గొర్రెల కాపరి కుమారుడు సివిల్స్ ఎంట్రన్స్లో 551 ర్యాంకు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్కు చెందిన గొర్రెల కాపరి కుమారుడు బీర్ దేవ్ స
పిడుగుపాటుకు జీవాలు కోల్పోయిన గొర్రెల కాపరికి ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ క్యామ మల్లేశం డిమాండ్ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రేణికుంట గ్రామంలో పిడుగుపాటుతో బండి మల్లయ్యకు చెందిన 50 మేకలు, గొర్రెలు మృతి చెందాయి. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శనివార
తనతో గొడవ పడిన భార్యను అడవికి తీసుకెళ్లి గొలుసుతో ఆమె కాళ్లను చెట్టుకు కట్టేసి పరారయ్యాడో భర్త. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్న ఆమెను ఓ గొర్రెలకాపరి చూడడంతో ప్రాణాలతో బయటపడగలిగింది. మహారాష్ట్రలోని సింధు�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో చెరువులో పడిన ఇద్దరితోపాటు ఎడ్లను గొర్రెల కాపరి సాహసం చేసి కాపాడాడు. గ్రామానికి చెందిన పుణ్యపుర్తి ఐలయ్య తన మనువడు అశ్విత్ ఎడ్లబండిపై ఆదివారం సాయంత�
చెరువులో మునిగిన ఎడ్లు, తాతా మనవడిని గొర్రెల కాపరి సాహసం చేసి కాపాడిన ఘటన కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పుణ్యపుర్తి అయిలయ్య, ఆయన మనుమడు అశ�
హనుమకొండలోని (Hanamkonda) శాయంపేట రైల్వే గేటువద్ద ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని గొర్రెల కాపరి సహా 80 గొర్రెలు మృతిచెందాయి. శాతవాహన రైలు వస్తుండటంతో శాయంపేట రైల్వే గేటు వద్ద గార్డు గేటు వేశారు.
Minister Indrakaran Reddy | ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) విస్తృతంగా పర్యటిస్తున్నారు. మామడ మండల వాస్తవాపూర్లో ప్రచారానికి వెళ్తుండగా మార్గమధ్యలో గొర్ల మం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గొర్రెల కాపరులకు సబ్సీడీపై అందజేస్తున్న గొర్రెలపై గొర్రెల కాపరులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చేరు
సుదీర్ఘ కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్లో తిరుగులేని ఆధిపత్యం కనబర్చిన వెస్టిండీస్.. 2023 వన్డే ప్రపంచకప్నకు అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫయింగ్ టోర్నీ సూపర్ సిక్స్లో విండీస్ వరుసగా మూడో పరాజయం మూ�
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో కులవృత్తులకు ఆదరణ పెరిగిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో అధికారులు, గ
మందలకు మందలు.. రోడ్ల వెంట కిలోమీటర్ల కొద్దీ బారులు.. పచ్చిక భూముల్లో ఎటుచూసినా గుంపులు గుంపులు .. కృష్ణానది పరీవాహక ప్రాంతం గొర్రెలతో కళకళలాడుతున్నది. తెలంగాణ ప్రాంతానికి చెందిన గొర్రెలు భారీ సంఖ్యలో నది �
గొల్లకురుమల ఇంట ఏటా కాసుల పంట పండుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందించిన గొర్రెల యూనిట్లు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో రూ.125 కోట్ల వ్యయంతో 11,333 గొర్రెల యూనిట్లను పంపిణీ చ�
గొల్లకురుమల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా సబ్సిడీపై గొర్రెల యూనిట్ల పథకాన్ని అమలు చేస్తున్నారు. కానీ బీజేపీ నాయకులు ఆ పథకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మునుగో�
Wanaparthy | దోపిడీ దొంగలు గొర్రెలను కూడా వదల్లేదు. పెద్ద ఎత్తున గొర్రెలను అపహరించేందుకు యత్నించారు. అప్రమత్తమైన గ్రామస్తులు ఆ దొంగల ముఠాను పట్టుకుని దేహశుద్ధి చేశారు.