భారీ టార్గెట్ ఛేదనలో టీమిండియా పెద్ద వికెట్ కోల్పోయింది. డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (8) ఔట్ అయింది. బెల్ ఓవర్లో క్యాథెరిన్ సీవర్ బ్రంట్ క్యాచ్ పట్టడంతో షఫాలీ వెనుదిరిగింది. ఏడు ఓవర్లు మగిసే సర�
భారత స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ డబ్ల్యూపీఎల్ వేలంలో భారీ ధర పలికింది. ఈ స్టార్ క్రికెటర్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2.20 కోట్లకు కొనుగోలు చేసింది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప�
పొట్టి ప్రపంచకప్లో భారత్ బోణీ కొట్టింది. పాకిస్థాన్పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ అర్థ సెంచరీ(53 నాటౌట్) తో గెలిపించింది.
భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ యస్తిక భాటియా (17) ఔట్ అయింది. ఫాతిమా సనా ఓవర్లో యస్తిక ఇచ్చిన క్యాచ్ను సాదియా ఇక్బాల్ అందుకుంది. దాంతో, 31 రన్స్ వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో పాల్గొంటున్న క్రికెటర్ల తుది జాబితాను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. 409 మంది పేర్లను వెల్లడించింది. భారతీయ క్రికెటర్లు 246 మంది, విదేశీ క్రికెటర్లు 163 మంది ఉన్నార�
భారత అండర్-19 జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మ తనకు బర్త్ డే గిఫ్ట్గా వరల్డ్ కప్ ట్రోపీ కావాలని సభ్యులకు చెప్పింది. శనివారం నాటికి ఆమె వయసు 19 ఏళ్లు. ఆదివారం జరగబోయే ఫైనల్లో భారత్, ఇంగ్లండ్
ఐసీసీ మహిళల తొలి అండర్-19 టీ20 ప్రపంచకప్ ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. ఆదివారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టైటిల్ పోరు జరుగునుంది. ఐసీసీ మొదటిసారి తీసుకొచ్చిన పొట్టి ప్రపంచకప్ దక్కించుకునేందుకు ఇరు జట�
దంబుల్లా: శ్రీలంకతో మూడు మ్యాచ్ల టీ20సిరీస్లో భారత మహిళల జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్లో టీమ్ఇండియా 34 పరుగుల తేడాతో లంకపై ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత జ
కరారా: ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ ఆస్ట్రేలియాతో తాము ఆడుతున్న తొలి డేనైట్ టెస్ట్లోనే అదరగొడుతోంది. గురువారం ప్రారంభమైన ఈ టెస్ట్లో తొలి రోజు తొలి సెషన్లో భారత మహిళల జట్టు వికెట్ నష్ట�