బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన గొర్రెల పంపిణీని మళ్లీ ప్రారంభించాలని డిమాండ్తో గొల్ల కురుమలు పోరుబాట పట్టారు. ఈ మేరకు ఇందిరాపార్కులో నేడు ధర్నా నిర్వహించనున్నారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పిందని, రెండో విడుత గొర్రెల పంపిణీ ఏమైందని తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకం వృత్తిదారుల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ప్రతినిధులు నిలదీశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన �
కేసీఆర్ ప్ర భుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పం పిణీ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడింది. 2018 నుంచి విడుతలుగా కొనసాగిన ఈ పథకం గొల్లకురుమల కుటుంబాలకు ఎంతో భరోసానిచ్చింది.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సర్కారు హయాంలో 75 శాతం సబ్సిడీపై గొల్ల, కుర్మల కోసం ప్రత్యేకంగా అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకం అమలుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.
గొర్రెల పంపిణీ పథకంపై కక్ష సాధింపు కోసం తహతహలాడుతున్న ప్రభుత్వం... డీడీలు చెల్లించిన వారికి లబ్ధి చేకూర్చే అంశంపై మాత్రం దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ACB | గొర్రెల యూనిట్ల పంపిణీ అక్రమాల కేసులో నలుగురు అధికారులు అవినీతి నిరోధకశాఖ అధికారులు గురువారం అరెస్టు చేశారు. గొర్రెల యూనిట్ల పంపిణీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు చేస్తున్న విషయం తెల�
గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా కొనుగోళ్లలో మోసం జరిగిందంటూ వచ్చిన ఆరోపణల కేసును రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింది. సుమారు రూ.2.10 కోట్ల మేర మోసం జరిగిందంటూ ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లపై గచ్చిబౌలి పీ�
గొల్లకురుమల కోసం తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ పథకాన్ని కొనసాగించాలని తెలంగాణ గోట్స్ అండ్ షీప్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ డిమాండ్ చేశారు.
Telangana | రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రె ల పంపిణీ పథకం అద్భుతాలు సృష్టిస్తున్నది. ఒకప్పుడు రోజుకు ఆరేడు వందల లారీల గొర్రెలను దిగుమతి చేసుకున్న తెలంగాణ.. ఇప్పుడు మాంసం లభ్యతలో దేశంలోనే నంబర్వన్ స్థ�
బీఆర్ఎస్ ప్రభుత్వం కుల వృత్తులకు జీవం పోసింది. సబ్బండ వర్ణాల ఉపాధి కోసం ఆర్థికంగా చేయూతనందిస్తూ వారిలో ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నది. గొల్లకురుమల బతుకులు మారాలి.. వలసలు ఆగాలె.. వలస వెళ్లినవారు వాపస్
సమైక్య పాలనలో చితికిపోయిన కుల వృత్తులకు సీఎం కేసీఆర్పూర్వవైభవం తీసుకొచ్చారు. రజక, నాయీబ్రాహ్మణ, మత్స్య, కుమ్మరి, గొల్లకుర్మ.. ఇలా అన్ని కులాలకు దండిగా చేయూతనిచ్చి ఆత్మగౌరవ జీవనానికి బాటలు వేశారు. అదే కోవ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అనుభవించిన గోస చెప్పుకుంటే పోయేది కాదు. ఎటుచూసినా అంధకారం.. ఉద్యోగాల్లేవు.. కరెంటు లేదు.. మొత్తంగా బతుకే లేకుండా పోయింది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణకు కేసీఆర్ సీఎం అయ్య�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘గొర్రెల పంపిణీ పథకం’ గొల్లకుర్మల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఒక్కో కుటుంబానికి 75 శాతం సబ్సిడీపై యూనిట్లు అందిస్తుండగా, వారి భవిష్యత్కు భరోసాదొరుకుతు�