నగరంలో ఓ అమ్మవారి దేవాలయం ఉన్న ప్రాంతంలో ఓ వృద్ధుడు తన మనమరాలి వయసున్న అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడే ఉన్న షీ టీమ్స్ నిఘా బృందం అతనిని గమనించి పట్టుకున్నారు. ఆ తర్వాత కౌన్సిలింగ్ సమయంలో అతని �
మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మహిళలు నిర్భయంగా షీ టీమ్స్కు ఫిర్యాదు చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు సూచించారు. గత 15రోజుల్లో 110 మంది పోకిరీలను అరెస్ట్ చేశామని తెలిపారు. ప�
విద్యార్థినులపై వేధింపులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలను అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించడం జరుగుతుందని కోదాడ షీ టీమ్ హెడ్ కానిస్టేబుల్ ఎం.కవిత అన్నారు. సోమవారం కోదాడ కె ఆర్ ఆర్ జూనియర్ కళ
తెలిసిన వారే మహిళలను వేధిస్తుండటం, చనువుగా ఉన్న సమయం లో తీసుకున్న ఫొటోలను మార్ఫింగ్ చేసి వాటితో బ్లాక్మెయిల్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై బాధితులు షీటీమ్స్ను ఆశ్రయిస్తున్నారు.
మహిళల భద్రతే తమ తొలి ప్రాధాన్యం అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం పట్టణంలోని చుంచుపల్లిలో గల షీ టీమ్స్ అలాగే ఏహెచ్టీయూ కార్యాలయాలను ఆయన సందర్శించార
SHE Teams | రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 198 మంది ఈవ్ టీజర్స్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో 115 మంది మైనర్లు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
మహిళ రక్షణకు భద్రత కోసమే షీ టీంలు పనిచేస్తున్నయని షీ టీం మెంబర్ స్నేహలత అన్నారు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు, షీ టీం ఇంచార్జ్ SI లావణ్య ఆధ్వర్యంలో అంతర్గాం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ ఎస్ పాఠశాలలో విద్యార్థ�
మహిళల భద్రత కోసం తెలంగాణలో షీ టీమ్స్ ఏర్పాటు గొప్ప ఆవిష్కరణ అని, హైదరాబాద్ అనుభవం తన జీవితంలో మరపురానిదని, అవకాశం వస్తే మళ్లీ హైదరాబాద్కు వస్తానని మిస్ వరల్డ్-2025 విజేత ఓపల్ సుచాత (థాయిలాండ్) వెల్లడ�
నగరంలో మహిళలను వేధిస్తున్న 289 మందికి హైదరాబాద్ విమెన్ సొసైటీ విభాగం షీటీమ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు మహిళలపై వివిధరకాలుగా వేధింపులకు పాల్పడిన వారి�
కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు మహిళా రక్షణ చట్టాలపై చుంచుపల్లి మండల కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో గల జీవీ మాల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి గురువారం షీ టీమ్ అవగాహన క