రద్దీ, పర్యాటక ప్రాంతాలపై షీ టీమ్స్ దృష్టి పెట్టాయి. ఈ ప్రాంతాల నుంచే ఎక్కువగా ఫిర్యాదులు అందడంతో నిఘాను పెంచాయి. అదేవిధంగా.. బస్టాప్లు, పార్కులు, విద్యా కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో పోకిరీలను రెడ్ హ్యాం�
మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలున్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చునని, మహిళల రక్షణ కోసమే షీ టీంలు పనిచేస్తున్నాయని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ తెలిపారు.
రోడ్లపై మహిళలను వేధించినా పట్టించుకునే వారు లేరు.. మద్యం దుకాణాల ముందు సాయంత్రం ఆరు అయ్యిందంటే చాలు.. వాహనాలు పార్కు చేసి, రోడ్లు బ్లాక్ చేస్తున్నా కనీస చర్యలు తీసుకోకపోవడంతో పోకిరీలు, మందుబాబుల ఆగడాలు మ
నుమాయిష్లో మహిళల భద్రతకు హైదరాబాద్ షీ టీమ్స్ విభాగం ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు తీసుకున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 49 రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనను 24 లక్షల మంది సందర్శించగా అందులో మహిళలే ఎక్కువ
Hyderabad | నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ రద్దీగా ఉంటుంది.. ఈ రద్దీలో ఒకరికొకరు తగులుతూ కొన్ని సందర్భాల్లో ముందుకెళ్తుంటారు.. అలా శంకరయ్య (పేరు మార్చాం..) ముందుకెళ్తూ తననెవరూ చూడడం లేదనుకొని ముందున్న మహిళల పట్ల అ
బయట షరీఫ్ శంకరయ్యలుగా బిల్డప్ ఇస్తూ.. తమను ఎవ్వరూ చూడడం లేదని రద్దీ ప్రాంతాల్లో మహిళలతో వెకిలిగా ప్రవర్తిస్తున్న వారిపై షీటీమ్స్ ప్రత్యేక నిఘా పెట్టారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ తదితర రద్దీ ప్ర�
శాంతిభద్రతల్లో హైదరాబాద్కు తిరుగులేదని మరోసారి తేటతెల్లమైంది. అతివలకు అత్యంత భద్రనగరి భాగ్యనగరేనని మరోసారి స్పష్టమైంది. పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలతో పరిఢవిల్లిన హైదరాబాద్.. దేశంల
తెలంగాణలో ఆకతాయిల ఆటకట్టించేందుకు మహిళలకు, విద్యార్థినులకు భద్రత కల్పించేందుకు కేసీఆర్ హయాంలో పోలీసు శాఖ తీసుకొచ్చిన ‘ఉమెన్ సేఫ్టీ వింగ్' సత్ఫలితాన్నిస్తున్నది. 2014 అక్టోబర్లో ప్రారంభమైన ఈ విభాగం ద
మహిళల సంరక్షణే ధ్యేయంగా రాచకొండ షీ టీమ్స్ పనిచేస్తున్నదని మహిళా సేఫ్టీ డీసీపీ ఉషావిశ్వనాథ్ అన్నారు. గత పదిహేను రోజుల్లో పట్టుబడిన 126 మంది ఆకతాయిలకు శుక్రవారం వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎల్బీనగర్లోన
కాలేజీలో క్లాస్ నడుస్తున్నది. విద్యార్థులు పాఠాలు వింటున్నారు. ఓ యువకుడు ఏకంగా క్లాస్ రూమ్లోకి చొరబడ్డాడు. విద్యార్థులంతా చూస్తుండగానే నేరుగా ఓ విద్యార్థిని వద్దకు వెళ్లాడు. నన్ను ప్రేమిస్తావా..? లేద