రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఆరుబయట ఆరబోసుకుని తాలు, గడ్డి లేకుండా శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం శాలిగౌరారం మండలంలోని అడ్లూ
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. బుధవారం శాలిగౌరారం మండలంలోని చిత్తలూరు, తుడిమి�
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. గురువారం శాలిగౌరారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల, స్థాని
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శనివారం శాలిగౌరారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మండలంలోని 93 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాధీ మ
సీఎం రేవంత్రెడ్డి నేటి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పర్యటన నేపథ్యంలో శాలిగౌరారం మండలంలోని పలు గ్రామాల్లో పలువురి బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేయగా గౌడ సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చే�
మీడియా ముసుగులో కేసీఆర్ ఫ్యామిలీపై అసత్య ప్రచారాలు చేస్తే ఖబడ్దార్ అని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ హెచ్చరించారు. గురువారం శాలిగౌరారంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహా ట�
నీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది..ఇల్లు కట్టుకో అని చెప్పడంతో ఉన్న ఇంటిని కూలగొట్టుకోని రోడ్డున పడ్డ ఓ బాధితుని వైనం శాలిగౌరారంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు రాజు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ
విద్యుత్ స్తంభం ఎక్కిన యువకుడికి షార్ట్ సర్క్యూట్ కావడంతో స్తంభం పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డ సంఘటన శాలిగౌరారం మండలంలోని భైరవునిబండ గ్రామంలో ఆదివారం జరిగింది.
కేసీఆర్ ప్రభుత్వం రైతుల మేలు కోరి నాట్లకు నాట్లకు మధ్యన రైతు బంధు డబ్బులను ఖాతాలో జమ చేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లకు ఓట్లకు మధ్యన రైతు భరోసా పేరుతో రైతులను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తుం�
శాలిగౌరారం మండలంలోని చిత్తలూర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గిరగాని నరేశ్ ఇటీవల తుడిమిడి గ్రామంలో ట్రాక్టర్ కిందపడి మృతిచెందాడు. ట్రాక్టర్ యూనియన్ అధ్వర్యంలో రూ.85 వేలు నరేశ్ కుటుంబ సభ�
పాలకుల పట్టింపులేమి, అధికారుల నిర్లక్ష్యం కారణంగా శాలిగౌరారం మండలంలోని ఊట్కూర్ గ్రామం నుంచి బండమీదిగూడెం వరకు ఉన్న రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. గ్రామంలోని యువకులు, ట్రాక్టర్ డ్రైవ�
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని పెర్కకొండారం గ్రామ శివారులో గల నేషనల్ హైవేపై గురువారం చోటుచేసుకుంది.
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని తిరుమలరాయినిగూడెం గ్రామానికి వెళ్లే రహదారి కంపచెట్లమయంగా మారింది. గ్రామంలోని యువకులు పలువురు ఏకమై అడ్డుగా ఉన్న కంప చెట్లను తొలగించి శుభ్రం చేశారు.
శాలిగౌరారం ప్రాజెక్టులోకి నీరు వచ్చే ప్రయాణ మార్గంలోని ఎన్జీ కొత్తపెల్లి శివారులోని కందికుంట, గారెకుంట చెరువులు జాలువారి ప్రమాదకరంగా మారాయి. దాంతో రైతు సంఘం మండల ప్రతినిధి చామల వెంకటరమణారెడ్డి, రైతులు