షాద్నగర్టౌన్ : తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జడ్పీ వైస్ చై�
షాద్నగర్ రూరల్ : తెలంగాణ సర్కార్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే పట్టణానికి చెందిన ప్రశాంత్కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 60వేల చెక్కును �
షాద్నగర్రూరల్ : షాద్నగర్ మున్సిపాలిటీలోని పరిగి రోడ్డులో ఉన్న వీరాహనుమాన్ దేవాలయంలో ఆంజనేయస్వామికి వెండితొడుగును గాంధీనగర్ కాలనీకి చెందిన రాజు (క్లాసిక్ టైలర్) తన కుటుంబ సభ్యులతో కలిసి శనివా�
షాద్నగర్ : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ టైలర్ షాపులో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఘటన షాద్నగర్ పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుడు, స్థానికుల కథనం ప్రకారం.. షాద్నగర్ పట్టణానికి చ�
షాద్నగర్ : పల్లెలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రజలు సంతోషంగా జీవనం సాగించాలన్నదే నా ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రగతి కోసం తనవంతుగా చిత్తశుద్ధితో పని చేస్�
షాద్నగర్ : దేశ ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ ప్రజలపై ప్రేమలేదనే విషయం పార్లమెంట్లో ఆయన చేసిన వాఖ్యలతో తెలిసిపోయింది. తెలంగాణ అంటే ఎందుకు అంత అక్కసో ఆయనకే తెలియాలి. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని ప్రచా�
షాద్నగర్ : తెలంగాణ రాష్ట్రంలోని దళితుల సంక్షేమం, అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో నూతన�
షాద్నగర్ : షాద్నగర్ మున్సిపాలిటీ ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నామని, ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం ష�
షాద్నగర్ : ప్రైవేట్ దవాఖానల్లో అందే వైద్య సేవలకంటే మరింత మెరుగైన వైద్య సేవలు సర్కారు దవాఖానల్లో అందుతున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం షాద్నగర్ పట్టణంలోని సర్కారు దవాఖానలో నూతనం�
షాద్నగర్రూరల్ : కరోనా వ్యాధి వ్యాప్తి పై ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండటంతో పాటు మాస్క్ను విధిగా ధరించాలని షాద్నగర్ పోలీసులు సూచించారు. ఇందులో భాగంగానే బుధవారం పట్టణంలో మాస్క్లు లేకుండా తిర�
షాద్నగర్టౌన్ : తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ గురుకుల డిగ్రీ కళశాలలో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్ష గడువు ఈ నెల 19వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ నీతా మంగళవారం ఒక ప్రకటనలో తెలిప�
షాద్నగర్ : రోజు రోజుకు వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి పట్ల అందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ దామోదర్ సూచించారు. ఫరూఖ్నగర్ మండలం బూర్గుల ప్రాథమిక ఆరోగ్య పరిధిలోని రాయికల్ టోల�
షాద్నగర్ : యాద్రాది లక్ష్మీనర్సింహాస్వామి దేవాలయ గోపురం స్వర్ణ తాపడానికి రూ. 1,16,116 చెక్కును దేవాలయం ఈఓకు అందజేశామని జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి శుక్రవారం తెలిపారు. టీఎస్ క్యాబ్ పాలక