షాద్నగర్ : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలతో రైతులు సంతోషంగా తమ పంటలను సాగు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం ఫరూఖ్నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ ప్రభుత్వ ఉన్న
షాద్నగర్ : నివాసాల నుంచి వచ్చె మురుగు నీళ్లతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండ మురుగు కాలువల నిర్మాణాలు ఉండాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అధికారులకు సూచించారు. బుధవారం షాద్నగర్ మున్సిపాలిటీ మురుగునీళ్ల మళ�
షాద్నగర్ రూరల్ : ఫరూఖ్నగర్ మండలంలోని లింగారెడ్డిగూడ గ్రామంలో నెలకొన్న మురుగునీటి సమస్యకు పరిష్కారం చూపాలంటూ సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సూచించారు. ఇందులో భాగంగానే ఆయన బుధవారం మున్�
షాద్నగర్టౌన్ : షాద్నగర్ మున్సిపాలిటీలోని 5వ వార్డు సోలిపూర్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హామీ ఇచ్చారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కౌ�
డయాలసిస్ రోగులకు ప్రత్యేక వైద్య సేవలు రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులకు తక్షణమే వైద్య సౌకర్యం అత్యంత ఆధునికతతో వైద్య సేవలు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్ : అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద
షాద్నగర్టౌన్ : షాద్నగర్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తున్న హైమాస్ట్లైట్స్తో మున్సిపాలిటీ మరింత సుందరంగా మారుతోందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే షాద్నగర్ మున్సిపాలిటీలోని
షాద్నగర్రూరల్ : మాన సేవయే మాధవ సేవగా భావించి ఫరూఖ్నగర్ మండలంలోని బూర్గుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దాతల సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసి అదనపు వార్డును జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి మంగళవారం బ
కొత్తూరు రూరల్ : ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ను తప్పకుండా వేయించుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి అన్నారు. మంగళవారం కొత్తూరు మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరో�
షాద్నగర్ : వినియోగదారుల హక్కులపై అన్ని వర్గాల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అమోయ్కుమార్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆసరా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ వినియోగ దారుల హక్కుల దినోత్సవ పో�
వడ్లను కొనేవరకు నిరసనలు చేస్తాం.. రైతుల ఐక్యతతో కేంద్రం దిగి రావాలి రైతుల పక్షాన బీజేపీ నాయకులు మాట్లాడారా.. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్ జోన్ బృందం : తెలంగాణ రాష్ట్ర రైతులపై కేంద్రం ప్రభుత్వం కక్ష
షాద్నగర్ : క్రిస్మస్ పండుగను రాష్ట్రంలో క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో క్రైస్తవులకు ప్రభుత్వ క్రిస్మ
జడ్పీ నిధులతో గ్రామాలు మరింత అభివృద్ధి సుమారు రూ. కోటి 50లక్షలు షాద్నగర్రూరల్ : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో జిల్లా పరిషత్ నిధులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనపై దృ�
షాద్నగర్టౌన్ : యుద్ధవిద్యతో ఆత్మస్థెర్యం పెరుగుతుందనే విషయాన్ని అందరూ గ్రహించాలని సినీ నటుడు సుమన్ అన్నారు. పట్టణంలోని మరియారాణి పాఠశాలలో యాదవ బుడోకాన్ కరాటేక్లబ్ ఇంటర్నేషనల్, రేజింగ్ సన్ షో�
షాద్నగర్ : నిరుపేద ప్రజల వైద్యానికి సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తుందని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్కు చెందిన సంతోష�