విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు వీరన్న నాయక్ అన్నారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్ష్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడు
పేద విద్యార్థులను కించపరిచేలా వ్యాఖ్య లు చేసిన ప్రవచనాకారుడు గరికపాటి నరసింహారావుపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం మున్సిపల్ కార్యాలయం ఎదు ట గరికపాటి దిష్టిబొమ్మను దహనం చేశార
SFI | రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు చాలా ఉన్నాయని.. ఈ రాష్ట్రంలో దాదాపు 8 వేల కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్ మెంట్ పెండింగ్లో ఉన్నాయన్నారు సంగారెడ్డి జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ అధ్యక్షుడు రాజేష్.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కేవలం అంకెల గారడేనని ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. శనివా రం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేదర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. వారు మ�
విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగర రజనీకాంత్ రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహి�
రాష్ట్రంలో విదేశీ వర్సిటీలను అనుమతించవద్దని ఎస్ఎఫ్ఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ వర్సిటీలను అనుమతించే నిర్ణయా న్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించింది.
SFI | అనుమతులు లేకుండా పాఠశాలను నడపరాదని విద్యార్ధి సంఘాలు ప్రశ్నిస్తే గత రెండు నెలల నుండి అనుమతి పత్రాలను చూపించడం లేదని, కనీసం స్కూల్ నోటీస్ బోర్డులో కూడా పెట్టడం లేదని మండిపడ్డారు. యూడైస్ కోడ్ ఉందని, అను�
‘రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. గ్రూప్-1 అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. వివాదాలకు నిలయంగా మారిన టీజీపీఎస్సీని తక్షణమే ప్రక్షాళన చేయాలి.
Scholarship | పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ , ఫీజు రియింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ శనివారం జిల్లా కేంద్రంలో ఒకరోజు దీక్షను నిర్వహించింది .
SFI | బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేక ఉన్నత చదువుల కొరకు విద్యార్థులు జిల్లా సెంటర్కు వెళ్లి చదువుకుంటున్నారని సమయానికి బస్సు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని
గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు తెలియేస్తూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. గులాబీ పటిష్టతకోసం అంకితభావంతో పని చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే స�
మునుగోడు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల బంద్ బుధవారం విజయవంతం అయినట్లు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు గోపగోని ఉదయ్, బొడ్డుపల్లి నరేశ్ తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటని ఎస్ఎఫ్ఐ కనగల్లు మండల కార్యదర్శి ఇరుగంటి హరిచంద్ అన్నారు. బుధవార