Scholarship | పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ , ఫీజు రియింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ శనివారం జిల్లా కేంద్రంలో ఒకరోజు దీక్షను నిర్వహించింది .
SFI | బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేక ఉన్నత చదువుల కొరకు విద్యార్థులు జిల్లా సెంటర్కు వెళ్లి చదువుకుంటున్నారని సమయానికి బస్సు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని
గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు తెలియేస్తూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. గులాబీ పటిష్టతకోసం అంకితభావంతో పని చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే స�
మునుగోడు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల బంద్ బుధవారం విజయవంతం అయినట్లు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు గోపగోని ఉదయ్, బొడ్డుపల్లి నరేశ్ తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటని ఎస్ఎఫ్ఐ కనగల్లు మండల కార్యదర్శి ఇరుగంటి హరిచంద్ అన్నారు. బుధవార
రేవంత్ రెడ్డి సర్కార్ అధికారం చేపట్టి 18 నెలలు గడుస్తున్న విద్యారంగాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని, విద్యార్థులకు రావాల్సిన రూ.8వేల కోట్ల బకాయి బిల్లులు, ఫీజు రియింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను వ�
రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు వెంటనే చెల్లించాలని ఎస్ఎఫ్ఐ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ సయ్యద్ అన్నారు. ఎస్ఎఫ్ఐ అచ్చంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం పెండింగ్లో ఉన్న రూ.8 వేల క
ఖమ్మం టూ బోనకల్లు వయా పొద్దుటూరుకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం ఆర్టీసీ డిపో సూపరింటెండెంట్ బత్తినేని రాములుకు బుధవారం వినతి పత్రం అందజేశారు.
విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్ఎఫ్ఐ (SFI) జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యారంగ సమస్యలు పరిష్కరించా�
ప్రభుత్వ నిబంధనలను పాటించని ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో నిబంధనలకు విరు�
Rtc bus pass | విద్యార్థుల బస్ పాస్ చార్జీలను పెంచుతూ ఆర్టీసీ యాజమాన్యం తీసు కున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకో వాలని ఎస్ఎఫ్ ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు.
Gurukul intermediate colleges | సాంఘిక సంక్షేమ శాఖలోని 12 గురుకుల ఇంటర్మీయట్ కళాశాలల ఎత్తివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కేవై ప్రణయ్ డిమాండ్ చేశారు.