దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న పేపర్ లీక్లు, విద్యారంగ ప్రైవేటీకరణ, స్కాలర్షిప్ల కోతలు, ప్రభుత్వ విద్యకు నిధుల తగ్గింపు వంటి సమస్యలపై యువతరం ఇకపై మౌనంగా ఉండకూడదని ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి ఐషే ఘ�
శక్తి స్కీం పాలిటెక్నిక్ విద్యార్థులకు శాపంగా మారిందని ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల �
శక్తి స్కీమ్, జీవో నెం.97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు.
దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పని చేస్తున్న భాస్కర్ బాలికల పట్ల అసభ్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మ�
పాలిటెక్నిక్ విద్యను (కళాశాలలను) స్కిల్ యూనివర్సిటీగా మార్చవద్దని, ప్రభుత్వ ఆలోచన తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్లగొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస�
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కొరకై భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 13న జిల్లాలో జరిగే ఛలో కలెక్ట
విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ అన్నారు. ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా స్థాయి విద్యా విజ్ఞాన శిక్షణ తరగతులు స్థానిక ప్రభ�
బీజేపీకి మద్దతుగా రాష్ట్ర సర్కార్ వ్యవహరిస్తున్నట్టు అనుమానాలు తలెత్తుతున్నాయని ఎస్ఎఫ్ఐ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులకు మద్దతుగా సోమవారం హైదరాబ
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.10 వేల కోట్లు స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ల�
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు కోరారు.