ఓ ప్రొఫెసర్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని హర్యానాకు చెందిన దాదాపు 500 మంది విద్యార్థినులు ఆరోపించడం సంచలనంగా మారింది. ఫ్రొఫెసర్పై చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని బెంగళూరు నగరంలో మహిళలు, చిన్నారులపై నేరాలు పెరిగినట్లు పోలీసు రికార్డులు చెప్తున్నాయి. మహిళలపై 2023లో 3,260 నేరాలు చోటుచేసుకోగా, వీటిలో లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు 1,135 అని
రాష్ట్రంలో చిన్నారుల అదృశ్యంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లల అక్రమ రవాణా, బలవంతంగా యాచక వృత్తిలోకి దింపుతున్న ముఠాలు, లైంగిక వేధింపులకు గురిచేస్తున్న వాటిని అరికట్టేందుకు ఏం చర్యలు తీస�
Kerala Professor: ఎరోటిక్ పోయెట్రీ క్లాసులు తీసుకుంటూ.. ఓ ప్రొఫెసర్ చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. కేరళలోని సెంట్రల్ వర్సిటీలో ఈ ఘటన జరిగింది. శృంగార కావ్యాల గురించి �
ప్రేమ పేరుతో వెంటపడి.. బలవంతంగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు రమావత్ చందర్(26)కు 20 జైలుశిక్ష, 30వేల జరిమానా విధిస్తూ, బాధిత బాలిక కుటుంబానికి పది లక్షల పరిహారం అందజేయాలని న్యాయసేవా సంస్థను ఆదేశ�