మహిళా వైద్య సిబ్బందిని లైంగికంగా వేధించిన వ్యవహారంలో కామారెడ్డి డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్పై దేవునిపల్లి పోలీసుస్టేషన్లో బుధవారం ఐదు కేసులు నమోదయ్యాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన�
కామారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్సింగ్పై పోలీసులు బుధవారం ఐదు కేసులు నమోదు చేశారు. డీఎంహెచ్వో తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడని ఇటీవల 20 మంది మహిళా డాక్ట
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా అవసరమైన ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ కోర్టు పేర్కొన్నది. లైంగ�
Brij Bhushan | మహిళా మల్లయోధులచే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కైసర్గంజ్ సిట్టింగ్ ఎంపీ (Kaiserganj Sitting MP), భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)కు బీజేపీ షాకిచ్చినట్లు తె
నగరం, గ్రామం ఎక్కడైనా మహిళలు ఒంటరిగా ప్రయాణించాలంటే భయపడుతున్నారు. నిర్మానుష్య ప్రదేశాల్లో, చీకటి పడిన తర్వాత మహిళలు ఒంటరిగా ప్రయాణించడం అంత సేఫ్ కాదు. సమాజంలో జరుగుతున్న ఆకృత్యాలు వారిని భయభ్రాంతులక�
తృణమూల్ కాంగ్రెస్కు బలమైన మద్దతుదారు, భూకబ్జాదారుడు, సందేశ్ఖాలిలో లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు షాజహాన్ షేక్ను గురువారం ఉదయం పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చే�
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని.. టీజింగ్, లైంగిక వేధింపులు, అత్తింటివారి ఆగడాలకు గురైన మహిళలు, అమ్మాయిలు, పిల్లలకు రక్షణగా భరోసా కేంద్రం నిలుస్తుందని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నా�
మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ సుధీర్బాబు హెచ్చరించారు. మహిళలను వేధించి పట్టుబడే వారి ప్రవర్తనపై ఆరు నెలల పాటు ప్రత్యేక నిఘా కొనసాగిస్తామంటూ.. ఇందుకు సంబంధించిన ‘మహిళా సం�
ఓ ప్రొఫెసర్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని హర్యానాకు చెందిన దాదాపు 500 మంది విద్యార్థినులు ఆరోపించడం సంచలనంగా మారింది. ఫ్రొఫెసర్పై చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని బెంగళూరు నగరంలో మహిళలు, చిన్నారులపై నేరాలు పెరిగినట్లు పోలీసు రికార్డులు చెప్తున్నాయి. మహిళలపై 2023లో 3,260 నేరాలు చోటుచేసుకోగా, వీటిలో లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు 1,135 అని
రాష్ట్రంలో చిన్నారుల అదృశ్యంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లల అక్రమ రవాణా, బలవంతంగా యాచక వృత్తిలోకి దింపుతున్న ముఠాలు, లైంగిక వేధింపులకు గురిచేస్తున్న వాటిని అరికట్టేందుకు ఏం చర్యలు తీస�
Kerala Professor: ఎరోటిక్ పోయెట్రీ క్లాసులు తీసుకుంటూ.. ఓ ప్రొఫెసర్ చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. కేరళలోని సెంట్రల్ వర్సిటీలో ఈ ఘటన జరిగింది. శృంగార కావ్యాల గురించి �
ప్రేమ పేరుతో వెంటపడి.. బలవంతంగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు రమావత్ చందర్(26)కు 20 జైలుశిక్ష, 30వేల జరిమానా విధిస్తూ, బాధిత బాలిక కుటుంబానికి పది లక్షల పరిహారం అందజేయాలని న్యాయసేవా సంస్థను ఆదేశ�