మలయాళం సినిమా ఇండస్ట్రీలో ‘మీటూ’ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తున్నది. పలువురు ప్రముఖ నటులు, డైరెక్టర్లపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మాలీవుడ్లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి జ�
మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్లో నర్సరీ చదువుతున్న ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ద్విసభ్య కమిటీని ని�
మలయాళం సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. ఇండస్ట్రీలో మహిళా ప్రొఫెషనల్స్ లైంగిక వేధింపులు, దోపిడీకి గురవుతున్నారని పేర్కొన్నది. అ�
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెలలో విద్యార్థినికి సెలవులు రావడంతో
పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు.
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. విద్యార్థినిని లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. మరోవైపు, ఈ విషయం బయటికి పొక్కకుండా గ్రామ పెద్దలు రాజీ కుదిర్చారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ
కూతుళ్లపై లైంగిక దాడికి పాల్పడిన పిన తండ్రికి 20 ఏండ్ల జైలు శిక్షను విధిస్తూ రాజేంద్రనగర్ ప్రత్యేక పోక్సో కోర్టు గురువారం తీర్పునిచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగండ్ల ఫ్లైఓవర్ సమీపంలో నివసించే నర�
ఆరోగ్య శాఖలో భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. వరుసగా అవినీతి ఆరోపణలు, మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల ఘటనలు వెలుగు చూస్తుండటంతో కిందిస్థాయి నుంచి పైవరకు మార్పులు చేయాలని ప్రభుత�
గండిపేటలోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల (సీబీఐటీ)లో లైంగిక వేధింపులు పెచ్చుమీరుతున్నాయని ఓ మహిళా ప్రొఫెసర్ ఆరోపించారు. ఐక్యూసీ డైరెక్టర్లు సుశాంత్బాబు, త్రివిక్రమరావు వేధింప�
Crime | తమ ఇంటి ఆడబిడ్డపై లైంగిక వేధింపులు, దాడికి పాల్పడ్డ వారికి వ్యతిరేకంగా పోరాడటమే ఓ దళిత కుటుంబానికి శాపమైంది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కేసు వెనక్కు తీసుకోకపోవడం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఏడా�
కామారెడ్డి డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్పై సస్పెన్షన్ వేటుపడింది. మహిళా వైద్యులను లైంగికంగా వేధించినట్టు ప్రాథమిక విచారణలో నిర్ధారణ కావడంతో రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జె�
Police Jeep: హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులోకి పోలీసు జీపు దూసుకెళ్లింది. ఓ మహిళా డాక్టర్ను వేధించిన నర్సింగ్ ఆఫీసర్ను పట్టుకునేందుకు పోలీసులు అలా ఎంట్రీ ఇచ్చారు. రిషికేశ్లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఈ ఘ�
మహిళా రెజ్లర్ల ఆరోపణల నేపథ్యంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు బ్రిజ్ భూషణ్ సింగ్పై మంగళవారం ఢిల్లీ కోర్టు లైంగిక వేధింపులు, బెదిరింపులు, మహిళల్ని కిం
పశ్చిమ బెంగాల్ రాజ్భవన్ ఉద్యోగిని ఆ రాష్ట్ర గవర్నర్ ఆనంద బోస్పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ముగ్గురు రాజ్భవన్ ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్టు శనివారం పోలీస్ అధికారులు తెలిపారు.