సమాజంలో జర్నలిస్టుల సేవలు మరువలేవని కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు అన్నారు. జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో జర్నలిస్టులకు తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరా�
స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కృషి చేసిన ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని పద్మశాలి సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వాసాల రమేష్, జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్
రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల నియోజక వర్గానికి పల్లే దవాఖానలు మంజూరయ్యాయని, పల్లె దవాఖానాల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
సామజిక సేవకు మారు పేరుగా, ఆపదలో ఉన్న దయార్థులకు ఆపద్భాంధవుడిగా పేరు గాంచిన ప్రముఖ సామాజిక సేవకుడు, టీపీసీసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ బండ శంకర్ కు అత్యున్నత పురస్కారంతో అరుదైన గౌరవం దక్కింది. జగిత్య
లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం అధ్యక్షురాలిగా తానిపర్తి విజయలక్ష్మి అందించిన సేవలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు లభించింది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్ లో శుక్రవా�
అన్నా భావు సాటే సేవలు చిరస్మరణీయమని పోతంగల్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు యాదవ రావు అన్నారు. అన్న భావు సాటే 105వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద భావు సాటే చిత్రపటానికి పూలమాలలు వేసి శుక్రవార
రామగుండం లయన్స్ క్లబ్ సేవలకు తాను ఫిదా అయ్యానని, 320 జీ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ సింహరాజు కోదండ రాం ప్రశంసించారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన మొదటిసారిగా బుధవారం రామగుండం పర్యటనకు వచ్చ�
రిజిస్ట్రేషన్ శాఖా సర్వర్ డౌన్ కావడతో సేవలు నిలిచిపోయాయి. శని, అది వారాలు సెలవులు రావడంతో సాధారంగా సోమవారం రిజిస్ట్రేషన్ కార్యాలయం లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. సోమ వారానికి స్లాట్లు బుక్ చేసుకున్న క్రయవిక
ఎంజీఎం హాస్పిటల్ సేవలు మరింత మెరుగు పరచడం కోసం తమ వంతు సహకారం అందించడానికి కృషి చేస్తామని జన ప్రియ ఫౌండేషన్ చైర్మన్ రవీందర్ రెడ్డి అన్నారు. జన ప్రియ, బిలియన్ హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్ కార్పొరేట్ సోషల్ రె�
కాకా వెంకటస్వామి సేవలు మరువలేనివని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కొనియాడారు. మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారిగా శనివారం చెన్నూరు నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న మంత
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం హుజూరాబాద్ లోని 30 పడకల దవాఖానను వంద పడకలకు అప్ గ్రేడ్ చేసి అందుకు తగినట్టుగా సాకర్యాలు కల్పించింది.
పట్టణంలో రూ.2. 50 కోట్లతో నూతనంగా నిర్మించిన కేడిసిసి బ్యాంకులో ఖాతాదారులకు ఇకనుంచి మెరుగైన సేవలు అందుతాయని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. నూతనంగా ఏర్పాటైన సుల్తానాబాద్ శాఖను నాప్ �