సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ. 20 వేలు చెల్లించాలని ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సమ్మె చేస్తున్న ఐకేపీ వీవోఏ ఉద్యోగుల ఆందోళన శనివారానికి ఐదో రోజుకు చేరుకున్నది.
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని, తమను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఐకేపీ జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం, కూసుమంచి, వేంసూరు, వైరా, అశ్వారావు
Serp | గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వంద శాతం బదిలీల పేర నోటిఫికేషన్ వెలువడి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు కేవలం ఎల్ 5, ఎల్ 4 అధికారులకు మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించి, బదిలీ ఉత్తర్వులు జారీచేశారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ (డీఆర్ఏ)లో చేపడుతున్న బదిలీల్లో అప్పుడే పైరవీల పర్వం మొదలైంది. ఏళ్లకేళ్లుగా పాతుకుపోయిన కొంతమంది ఉద్యోగులు, జిల
Serp Employees | గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో సాధారణ బదిలీల పట్ల అధికారులు అనుసరిస్తున్న తీరు ఆ శాఖలోని ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఉద్యోగుల బదిలీలపై కసరత్తు మొదలుపెట్టిన ఆ శాఖ ఇందుకు సంబంధించిన విధ�
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ (సీఆర్డీ) కార్యాలయంలో ఓ రిటైర్డ్ అధికారి తిష్ట వేశాడు. ఆయన చెప్పిందే వేదం.. ఆయన చేసిందే రాజ్యాంగం అన్నట్టుగా వ్యవహారశైలి ఉంటుందని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నుం�
తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళల కు గౌరవం పెరిగిందని ఎక్సైజ్, క్రీడా శా ఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళా సంఘాలు ఆర్థికాభివృద్ధి సాధించాయని తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్
ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షం వ్యక్తమవుతున్నది. గతంలో ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. ఎన్నో ఏండ్లుగా చాలీచాలని జీతాలతో అష్ట కష్టాలు పడుతున్�
మీరు ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని పదిలంగా పెట్టుకోండి. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యే దాకా ఈ చప్పట్లు మోగుతూనే ఉండాలె. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడమే మీరు ఆయనకు చెప్పే నిజమైన కృతజ్ఞత. పల్లెల�
Minister Harish Rao | పేదరిక నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తున్న సెర్ప్ ఉద్యోగుల(Serp employees) సేవలు అమోఘమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్రావు (Minister Harish rao)అన్నారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) మండల, జిల్లా మహిళా సమాఖ్య పరిధిలో పనిచేస్తున్న అకౌంటెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లకూ హెచ్ఆర్ పాలసీ వర్తింపజేసేందుకు కృషి చేస్తానని సమాఖ్య ఉద్యోగుల సంక్�
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అం దించింది. సెర్ప్లో పని చేస్తున్న ఉద్యోగులకు కొత్త పేస్కేల్ను వర్తింపజేస్తూ ప్రభుత్వం శనివారం జీవో 11ను జారీ చేసింది.