తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళల కు గౌరవం పెరిగిందని ఎక్సైజ్, క్రీడా శా ఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళా సంఘాలు ఆర్థికాభివృద్ధి సాధించాయని తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్
ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షం వ్యక్తమవుతున్నది. గతంలో ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. ఎన్నో ఏండ్లుగా చాలీచాలని జీతాలతో అష్ట కష్టాలు పడుతున్�
మీరు ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని పదిలంగా పెట్టుకోండి. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యే దాకా ఈ చప్పట్లు మోగుతూనే ఉండాలె. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడమే మీరు ఆయనకు చెప్పే నిజమైన కృతజ్ఞత. పల్లెల�
Minister Harish Rao | పేదరిక నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తున్న సెర్ప్ ఉద్యోగుల(Serp employees) సేవలు అమోఘమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్రావు (Minister Harish rao)అన్నారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) మండల, జిల్లా మహిళా సమాఖ్య పరిధిలో పనిచేస్తున్న అకౌంటెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లకూ హెచ్ఆర్ పాలసీ వర్తింపజేసేందుకు కృషి చేస్తానని సమాఖ్య ఉద్యోగుల సంక్�
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అం దించింది. సెర్ప్లో పని చేస్తున్న ఉద్యోగులకు కొత్త పేస్కేల్ను వర్తింపజేస్తూ ప్రభుత్వం శనివారం జీవో 11ను జారీ చేసింది.
Minister Dayakar Rao | కొత్త పే స్కేల్ జీవో జారీ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగుల్లో ఆనందోత్సాహాలు నింపుతున్నది. ఈ సందర్భంగా సిబ్బంది మంత్రులు, అధికారులను కలుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలుప�
రెండు దశాబ్దాల కల నెరవేరింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమాన పేస్కేల్ కోసం ఎదురుచూస్తున్న సెర్ప్ ఉద్యోగుల ఆకాంక్షను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. ఏప్రిల్ 1నుంచి పెరిగిన పేస్కేల్ వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్
Minister Erraballi Dayakar Rao | తెలంగాణ ప్రభుత్వం మహిళ సాధికారత కోసం పాటుపడుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సెర్ప్ ఉద్యోగులు సైతం ఎంతో కృషి చేశారని, ఇందుకోసమే వారికి పేస్కేల్ ఇస్తూ జీవో 11 విడుదల చేయడంపై మంత
పే స్కేల్ వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం పట్ల సెర్ప్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు నేలకొండపల్లి, ఇల్లెందు మండలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
సెర్ప్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పేస్కేల్ అమలుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.