రెండు దశాబ్దాల కల నెరవేరింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమాన పేస్కేల్ కోసం ఎదురుచూస్తున్న సెర్ప్ ఉద్యోగుల ఆకాంక్షను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. ఏప్రిల్ 1నుంచి పెరిగిన పేస్కేల్ వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్
Minister Erraballi Dayakar Rao | తెలంగాణ ప్రభుత్వం మహిళ సాధికారత కోసం పాటుపడుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సెర్ప్ ఉద్యోగులు సైతం ఎంతో కృషి చేశారని, ఇందుకోసమే వారికి పేస్కేల్ ఇస్తూ జీవో 11 విడుదల చేయడంపై మంత
పే స్కేల్ వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం పట్ల సెర్ప్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు నేలకొండపల్లి, ఇల్లెందు మండలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
సెర్ప్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పేస్కేల్ అమలుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.
స్వరాష్ట్రంలో ఒక్కటొక్కటిగా అన్ని సమస్యలను, ఆయా వర్గాల డిమాండ్లను పరిష్కరిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తాజాగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించింది. వేతన స్కేలు
పేస్కేల్ను అమలు చేస్తూ జీవో విడుదల చేయడంపై జిల్లా సెర్ప్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభు త్వం అధికారికంగా జీవో నం.11ను విడుదల చేయడంతో జిల్లాలో సెర్ఫ్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
సెర్ప్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వారికి కొత్త పే స్కేల్ వర్తింపజేస్తూ శనివారం జీవో 11 జారీ చేసింది. జిల్లాలో 80 మందికి లబ్ధి చేకూరనుండగా, ఇకపై వీరికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా �
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి అత్యధిక జీతాలు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. ఉద్యమ సమయంలోనే పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే స్వర�
సెర్ప్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. తమ సర్వీసు కాలంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు అందుకోవడం గగనకుసుమమే అనుకున్న సెర్ఫ్ ఉద్యోగులకు పేస్కేల్ అమలు చేస్తూ, ఉగాది కానుకను అంద�
రాష్ట్రంలోని 3,968 మంది సెర్ప్ ఉద్యోగులకు క్యాడర్తో పాటు పే స్కేల్ జీవో జారీ చేసినందుకు శనివారం పరిగిలో సెర్ప్ ఉద్యోగులు కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. తమకు క్యాడర్ ఇవ్వడంతోపాటు పే స్కేల్ వ�
Pay Scale | సెర్ప్ ఉద్యోగుల(SERP employees)కు పే స్కేల్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఉద్యోగులకు తీపి కబురు అందించగా.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులకు(సెర్ప్) సర్కారు తీపికబురు అందించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 539 మంది ఉండగా.. ఇందులో నిర్మల్లో 117, ఆదిలాబాద్లో 154, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 149, మంచిర్యాలలో 119 మంది ఉద్�