Road Accident | మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పోనకల్ గ్రామ సమీపంలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై జి రాజవర్ధన్ తెలిపారు .
అతిగా మద్యం సేవించి.. రాత్రంతా నగరాన్ని చుట్టేందుకు కారులో వెళ్లిన పోకిరీల నిర్లక్ష్యం.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఓ అమాయకుడి ప్రాణం తీసింది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్�
శ్రీరాంపూర్ ఓసీపీలో జరిగిన ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికుడు మొగిళి శ్రీకాంత్కు తీవ్ర గాయాలై కుడికాలు కోల్పోయాడు. కార్మికుల కథనం ప్రకా రం.. ఓసీపీలో మట్టి తవ్వకాలు, తరలింపు జరుగుతుండగా.. బుధవారం తెల్లవా
ప్రేమపేరుతో యువతి వెంటపడుతున్న ఓ యువకుడిపై ఆమె కుటుంబ సభ్యులు దాడి చేయగా.. తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంటకు చెందిన మహేశ్గౌడ్
సికింద్రాబాద్: భూవివాదంలో ఇద్దరు వ్యక్తులు తమ బంధువుపై కత్తితో దాడిచేసేలా చేసింది. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ యెటావా మండలం డాక్రా గ్రామానికి చెందిన కుల్దీ�
క్రైం న్యూస్ | జిల్లాలోని గణపురం మండలం కాకతీయ లాంగ్వాల్ ప్రాజెక్టు బొగ్గు గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు గోడ కూలి నైట్ షిఫ్ట్ లో పనిచేస్తున్న నవీన్ అనే జనరల్ మజ్దూర్ యాక్టింగ్ హాలర్ ఆపరేటర�
దంపతులకు తీవ్ర గాయాలు | పాలు తీసుకురావడానికి వెళ్లిన భార్య, భర్తలకు గుర్తు తెలియని ద్విక్రవాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలైన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.