సెప్టిక్ ట్యాంక్ పైన ఉన్న మూత పగలడంతో ఆవు దూడ అందులో పడి ఊపిరాడక అవస్థలు పడుతుండడాన్ని చూసిన పలువురు ఆవు దూడను సురక్షితంగా బయటికి తీసిన సంఘటన మంగళవారం చుంచుపల్లి మండలం, రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని
Deaths | సెప్టిక్ ట్యాంకులో పేరుకుపోయిన బంగారం మడ్డిని బయటికి తీసుకురావడానికి లోపలికి వెళ్లిన నలుగురు కూలీలు అందులోనే ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ�
Chhattisgarh Journalist: బీజాపూర్ జర్నలిస్టు ముకేశ్ మృతదేహాన్ని ఓ సెప్టిక్ ట్యాంక్లో గుర్తించారు. ఆ కేసులో కొన్ని అరెస్టులు జరిగాయి. హైదరాబాద్లో ఓ కాంట్రాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. ముకేశ్ చంద్రాకర్ అన�
కర్ణాటకలో దారుణ ఘటన జరిగింది. కోలార్ జిల్లా యలువహళ్ళి లోని మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్లో దళిత విద్యార్థులతో స్కూలు అధికారులు బలవంతంగా సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయించారు
Karnataka | దళిత విద్యార్థులతో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయించిన ఘటన కర్ణాటకలోని కోలార్ జిల్లాలో వెలుగు చూసింది. ఈ ఘటనలో స్కూల్ ప్రిన్సిపాల్తో పాటు మరో టీచర్ను అరెస్టు చేశారు. నలుగురు కాంట్రాక�
Crime news | ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంకుపై ఉన్న సిమెంట్ బిల్లా కూలిపోవడంతో సీసీసీ టౌన్ షిప్ కు చెందిన పల్లెకొండ సురేష్ (28)మృతి చెందాడు. సురేష్ సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేసే పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్�
మానవ వ్యర్థాల శుద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో ప్రైవేటు వ్యక్తులు సేకరించి దూర ప్రాంతాల్లో వెదజల్లేవారు. దీంతో పరిసరాలు కలుషితమవుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు మున్సిపల్ అధికారులు ముం�
Sanitation workers | పబ్లిక్ టాయ్లెట్ను శుభ్రం చేయడానికి వెళ్లిన ముగ్గురు పారిశుధ్య కార్మికులు (Sanitation workers) సెప్టిక్ ట్యాంకులో పడి మృతిచెందారు. ముంబైలోని ఏక్తా నగర్లో మున్సిపల్ సిబ్బంది ముగ్గురు పబ్లిక్ టాయిలెట�
కొండాపూర్ : కొండాపూర్లోని గౌతమీ ఎన్ క్లేవ్ లో సెప్టిక్ ట్యాంక్ను శుభ్రం చేసేందుకు దిగిన ఘటనలో విషవాయులను పీల్చి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, వారిని కాపాడేందుకు వెళ్ళిన ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గు�