ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో భారత ప్యాడర్ల హవా కొనసాగుతున్నది. తమ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ భారత యువ ద్వయం ఆకుల శ్రీజ, దివ్య చితాలె సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
ఎల్రోడా బాక్సింగ్ టోర్నీలో భారత యువ బాక్సర్ విజయ్కుమార్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన 60కిలోల క్వార్టర్స్ బౌట్లో విజయ్కుమార్ 3-2 తేడాతో జోల్దాస్ జెనిసోవ్(కజకిస్థాన్)పై అద్భుత వ
ఆర్చరీ ప్రపంచకప్లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ వ్యక్తిగత కాంపౌడ్ విభాగంలో సెమీఫైనల్కు దూసుకెళ్లగా.. పురుషుల రికర్వ్ జట్టు తుది పోరుకు అర్హత సాధించింది.
రీర్లో చివరి గ్రాండ్స్లామ్ ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. ఆస్ట్రేలియా ఓపెన్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మిక్స్డ్ డబుల్స్లో భారత సీనియర్ ఆటగాడు రోహాన్ బోపన్నతో జట్టు కట్టిన ఈ �
సుచియాన్: కొరియా ఓపెన్ వుమెన్స్ సింగిల్స్లో పీవీ సింధు ఓటమి పాలైంది. ఇవాళ జరిగిన సెమీస్లో ఆన్ సుయాంగ్ చేతిలో సింధు పరాజయం పొందింది. 14-21, 17-21 స్కోర్ తేడాతో సెమీస్లో సింధు ఓడిపోయింది. గతంలో ఆన్ సుయాంగ�
బంగ్లాదేశ్తో భారత్ కీలక పోరు మహిళల వన్డే ప్రపంచకప్ ప్రతిష్ఠాత్మక మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ కీలక సమరానికి సిద్ధమైంది. మెగాటోర్నీలో నిలకడలేమితో సతమతమవుతున్న టీమ్ఇండియా సెమీఫైనల్ బెర్తు కోసం
PV Sindhu | ఇండోనేషియా ఓపెన్లో సింధు ప్రయాణం ముగిసింది. ఈ టోర్నీలో సెమీస్ చేరిన సింధు.. శనివారం జరిగిన మ్యాచ్లో ప్రపంచ నెంబర్ 2 రాచనాక్ ఇంటనాన్ చేతిలో సింధు ఓటమి చవిచూసింది.
న్యూఢిల్లీ: బోక్సామ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో ముగ్గురు భారత బాక్సర్లకు పతకాలు ఖాయమయ్యాయి. స్పెయిన్లోని కాస్టెలోన్ వేదికగా టోర్నీ జరుగుతుండగా.. మహిళల విభాగం క్వార్టర్స్లో భారత స్టార్ బాక్సర్, ఆ