PV Sindhu | ఇండోనేషియా ఓపెన్లో సింధు ప్రయాణం ముగిసింది. ఈ టోర్నీలో సెమీస్ చేరిన సింధు.. శనివారం జరిగిన మ్యాచ్లో ప్రపంచ నెంబర్ 2 రాచనాక్ ఇంటనాన్ చేతిలో సింధు ఓటమి చవిచూసింది.
న్యూఢిల్లీ: బోక్సామ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో ముగ్గురు భారత బాక్సర్లకు పతకాలు ఖాయమయ్యాయి. స్పెయిన్లోని కాస్టెలోన్ వేదికగా టోర్నీ జరుగుతుండగా.. మహిళల విభాగం క్వార్టర్స్లో భారత స్టార్ బాక్సర్, ఆ