72వ జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్షిప్లో ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. గురువారం జరిగిన క్వార్టర్స్లో యూపీ 55-51తో డిఫెండింగ్ చాంపియన్ సర్వీసెస్ అద్భుత విజయం సాధించింది.
ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్లో భారత ‘ఏ’ జట్టు సెమీస్కు దూసుకెళ్లింది. మంగళవారం నేపాల్ ‘ఏ’తో జరిగిన మ్యాచ్లో రాధా యాదవ్ సేన.. 7 వికెట్ల తేడాతో గెలిచింది.
రంజీ ట్రోఫీ తాజా సీజన్లో ఉత్తరాఖండ్ సెమీస్కు చేరుకుంది. జంషెడ్పూర్ వేదికగా జార్ఖండ్తో జరిగిన రంజీ ట్రోఫీ ఎలైట్ తొలి క్వార్టర్స్లో ఆ జట్టు.. ఇన్నింగ్స్ 6 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి ఈ టోర్నీ చర�
Novak Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్లోకి నోవాక్ జోకోవిచ్ ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్తో పాటు రౌండ్-16లోనూ ఒక్క సెట్ కూడా గెలవకుండానే సెమీఫైనల్లోకి ప్రవేశించాడతను. దీంతో మెల్బోర్న్ పార్క్�
కొత్త సీజన్లో తొలి టోర్నీ ఆడుతూ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం సెమీస్లోనే ముగిసింది. మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆమె సెమీస్లో పరాజయం పాలైంది. సెమీస్
Pooja Rani: ఇండియాకు మరో మెడల్ను కన్ఫర్మ్ చేసింది బాక్సర్ పూజా రాణి. 34 ఏళ్ల ఆ ప్లేయర్ 80 కేజీల విభాగంలో సెమీస్లోకి ఎంటర్ అయ్యింది. పోలాండ్లో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీల్లో ఆమె �
డ్యురాండ్ కప్లో ఈస్ట్బెంగాల్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన కీలకమైన క్వార్టర్స్ పోరులో ఈస్ట్బెంగాల్ 2-1తో మోహన్ బగాన్పై అద్భుత విజయం సాధించింది.
ఏషియన్ అండర్-15 బాక్సింగ్ చాంపియన్షిప్స్లో భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. ఈ టోర్నీలో ఇది వరకే ఆరుగురు భారత బాక్సర్లు సెమీస్ చేరగా గురువారం మరో ఐదుగురు సెమీఫైనల్స్కు అర్హత సాధించారు.
Team India | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో దుబాయి వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్స్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన టీం ఇండియా ఫైనల్స్లోకి ఎంటరైంది.