డ్యురాండ్ కప్లో ఈస్ట్బెంగాల్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన కీలకమైన క్వార్టర్స్ పోరులో ఈస్ట్బెంగాల్ 2-1తో మోహన్ బగాన్పై అద్భుత విజయం సాధించింది.
ఏషియన్ అండర్-15 బాక్సింగ్ చాంపియన్షిప్స్లో భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. ఈ టోర్నీలో ఇది వరకే ఆరుగురు భారత బాక్సర్లు సెమీస్ చేరగా గురువారం మరో ఐదుగురు సెమీఫైనల్స్కు అర్హత సాధించారు.
Team India | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో దుబాయి వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్స్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన టీం ఇండియా ఫైనల్స్లోకి ఎంటరైంది.
Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-బీలో పోరు ఆసక్తికరంగా మారింది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆఫ్ఘనిస్తాన్ జట్టు విజయం సాధించింది. దాంతో సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది.
విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై కష్టాల్లో పడింది. రెండో రోజు ప్రత్యర్థిని 383 పరుగులకు ఆలౌట్ చేసిన ముంబై.. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తూ ఆట ముగిసే సమయ
మలేషియా ఓపెన్లో భారత స్టార్ జంట సాత్విక్-చిరాగ్ సెమీఫైనల్స్కు ప్రవేశించింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్లో ఏడో సీడ్ భారత జోడీ 26-24, 21-15తో యీ సిన్ ఓంగ్-ఇ యి టియోను చిత్తుచేసింది.
భారత టెన్నిస్ ఆటగాడు యూకీ బాంబ్రీ, ఫ్రాన్స్ సహచరుడు అల్బనో ఒలివెట్టి ద్వయం ఆక్లాండ్లో జరుగుతున్న ఏఎస్బీ క్లాసిక్ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్-చిరాగ్ చైనా మాస్టర్స్లో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత తొలి టోర్నీ ఆడుతున్న ఈ మాజీ ప్రపంచ నంబర్వన్ జోడీ..
మహిళల ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన క్వార్టర్స్లో భారత్ 3-0 తేడాతో చైనాపై అద్భుత విజయం సాధించింది. టీమ్ఇండియా తరఫున సంగితా కుమారి(32ని), కెప�
భారత కుర్రాళ్లు దుమ్మురేపుతున్నారు. అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ అదరగొడుతున్నారు. ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ ఆసియాకప్లో యువ భారత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తమ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పా