ఇటీవలే ముగిసిన బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్స్లో కాంస్యంతో మెరిసిన భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి తమ జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. హాంకాంగ్ వేదికగా జరుగుతున్
ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్స్లో భారత పోరాటం ముగిసింది. ఈ టోర్నీ బరిలో ఉన్న ఏకైక భారత డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి సెమీస్లో ఓటమి పాలయ్యారు.
ప్రతిష్టాత్మక ఫ్రీ స్టయిల్ చెస్ గ్రాండ్స్లామ్ టోర్నీలో భారత యువ గ్రాండ్మాస్టర్ ఇరిగేసి అర్జున్కు చుక్కెదురైంది. టోర్నీలో తొలిసారి సెమీఫైనల్ చేరి కొత్త చరిత్ర లిఖించిన అర్జున్ పోరాటం ముగిసిం
భారత యువ గ్రాండ్మాస్టర్ ఇరిగేసి అర్జున్ కొత్త చరిత్ర లిఖించాడు. అమెరికా వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఫ్రీస్టయిల్ చెస్ గ్రాండ్స్లామ్ టూర్లో అర్జున్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. తద్వారా ఈ �
Champions Trophy: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నది. కివీస్ జట్టులో ఎటువంటి మార్పులు లేవు. దక్షిణాఫ్రికా జట్టులోకి కెప్ట
క్రికెట్ అభిమానులను ఆదివారం అలరించనుంది. చాంపియన్స్ ట్రోఫీలో తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. వరుస విజయాలతో మంచి జోరుమీదున్న ఈ రెండు జట్లు తమదైన వ్యూహాలతో బర�
నాలుగు రోజుల క్రితం రావల్పిండిలో కురిసిన వర్షం కారణంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దవడంతో సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకున్న అఫ్గానిస్థాన్.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందా? లేదా? అన్నది �