Congress | అసెంబ్లీలో ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టిన ఇంటింటి సర్వే నివేదికను సమర్థించుకునేందుకు కాంగ్రెస్ అపసోపాలు పడుతున్న ది. సర్వే సజావుగా సాగలేదంటూ బీసీ సం ఘాల నేతలు, వివిధ పార్టీల నాయకులు, చివరకు సొంత
భారతీయ జనతా పార్టీకి తెలంగాణపై తీవ్రమైన ద్వేషం ఉన్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. అందుకే బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ర్టానికి తీరని అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైద
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా చేయడంతోపాటు లబ్ధిదారులకు మేలు చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆ శా ఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
భూమిన్నోళ్లకు రైతుభోరోసా ఇత్తమంటున్నరు.. భూమిలేనోళ్లకు రూ.15వేలు సాయంజేత్తమంటున్నరు.. అయ్యా..సారు.. మాకు భూమిలేకపాయె.. బతుకని నీడలేకపాయె.. అప్పుడప్పుడు ఉపాధిహామీ పనులు జేసుకుంటం.. మా సంగతేందని నిరుపేదలు అడు�
రెండేండ్లలో దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి, సోనియాగాంధీతో ప్రారంభిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర శివారులో భువనగిరి పార్లమెం
Harish Rao | విద్యాశాఖలో పని చేస్తున్నసమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని రోడ్లెక్కి నిరసన�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఆదివారం బోనాల ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. పలు పల్లెలు, పట్టణాల్లో మహిళలు బోనాలు ఎత్తుకుని అమ్మవార్ల ఆలయాలకు ఊరేగింపుగా వెళ్లి ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించి �
గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అంశంపై దృష్టి పెట్టాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. శనివారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల బడ్జెట్ సమీక్ష సమావేశం జ�
Revanth Reddy | తెలంగాణ లోగో మార్పు వివాదంలో సీఎం రేవంత్ రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను చిత్రకారులు అనుకున్నా కానీ చరిత్రను వక్రీకరించే చాతుర్యం ఉన్న నాయకులు అని అను�
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై జిల్లా పోలీస్బాస్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రి సీతక్క పర్యటన సందర్భంగా మొన్న మల్లూరులో పోలీసులు ఆటోల అద్దాల�
Tribal University | ములుగు జిల్లా జకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో సమ్మక్క - సారక్క ట్రైబల్ యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్ ప్రారంభోత్సవంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప
రాష్ట్ర ప్రజల మీద తీవ్రమైన ఆర్థిక భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి హస్తం పార్టీ అడ్డమైన హామీలు ఇచ్చిందని వి�