అక్రమ సంబంధానికి (Illegal Affair) అడ్డొస్తున్నడాని తల్లితో కలిసి తండ్రిని చంపేసింది (Murder) కూతురు. అనంతరం చెరువులో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వడ్లూరి లింగం (45), శారద దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
Kolkata law college | కోల్కతా న్యాయ కళాశాలకు (Kolkata law college) చెందిన 24 ఏండ్ల విద్యార్థినిపై అత్యాచారం కేసులో పోలీసులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.
మహాదేవపూర్ మండల పరిధిలోని అంబటిపల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ లక్ష్మీ బారేజ్ (Lakshmi Barrage) వద్ద సెక్యూరిటీ గార్డ్పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్ర చెందిన ఓ వ్యక్తి తన వాహనంలో మేడిగడ్డ �
SUV Runs Over Security Guard | నైట్ డ్యూటీ చేసిన సెక్యూరిటీ గార్డు ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. క్రాసింగ్ వద్ద రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. ఎదురుగా వచ్చిన ఎస్యూవీ వాహనం డ్రైవర్ పలుసార్లు హారన్ మోగించాడు. దీనిపై అభ�
మరో ప్రాణాన్ని లిఫ్ట్ బలిగొన్నది. రెండు రోజుల క్రితం సిరిసిల్లలో 17వ బెటాలియన్ ఇన్చార్జి కమాండెంట్ తోట గంగారాం ప్రమాదవశాత్తు లిఫ్టులో పడి మరణించిన విషయం మరువకముందే.. హైదరాబాద్లో (Hyderabad) మరో ఘటన చోటుచేస
జీతం రా లేదని మనస్తాపంతో సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘట న వికారాబాద్ జిల్లా తాండూరులో చోటుచేసుకున్నది. బాధితుడి వివరాల ప్రకారం.. పాత తాండూరుకు చెందిన నర్సింహులు 20 ఏండ్లుగా జిల్లా ప్�
బ్యాంకు లు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలని, ప్రతి ఏటీఎం వద్ద తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డును నియమించాలని, సీసీ కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేసుకోవాలని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్
Men Thrash Hospital Security Guard | హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డుపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. అడ్డుకోబోయిన లేడీ గార్డ్ను పక్కకు తోసివేశారు. అక్కడి సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ
భారత క్రికెట్ జట్టు దిగ్గజం సచిన్ టెండూల్కర్ భద్రతా సిబ్బందిలో సెక్యూరిటీ గార్డ్గా ఉన్న ప్రకాశ్ కాప్డే అనే జవాన్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.
నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని కోటగల్లీలో ఉన్న లావణ్య ఆర్కేడ్ షాపింగ్ కాంప్లెక్స్లో పనిచేసే సెక్యూరిటీ గార్డు లిఫ్టులో ఇరుక్కుపోయాడు. రెస్క్యూ టీం, అగ్నిమాపక శాఖ ప్రత్యేక టీం సహాయంతో ప్రాణాపాయ స్థ�
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మనుమరాలు నవోమీ బైడెన్ భద్రతా గార్డు.. దుండగులపై కాల్పులు జరిపిన ఘటన వెలుగు చూసింది. అయితే, ఎవరికీ ఏ ప్రమాదం జరుగలేదని సమాచారం.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో (Indore) దారుణం చోటుచేసుకున్నది. పెంపుడు కుక్కల కోసం జరిగిన గొడవ కాల్పులకు దారితీసింది. దీంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు.