లష్కరే తాయిబాకు చెందిన అగ్ర కమాండర్ ఉస్మాన్ను శనివారం భద్రతా దళాలు హతమార్చాయి. అయితే అతడిని హతమార్చడం అంత సులభంగా సాధ్యం కాలేదు. వారు 9 గంటల పాటు ప్రణాళిక వేసి ఎలాంటి పౌరనష్టం జరగకుండా విజయవంతంగా ఆపరేష�
Manipur | మైతీ, కుకీ జాతుల మధ్య ఘర్షణలతో రగులుతున్న మణిపూర్లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మణిపూర్ పోలీసులు, అస్సాం రైఫిల్స్ సంయుక్తంగా మూడు జిల్లాల్లో తనిఖీలు నిర
Encounter | జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. సైన్యం, పోలీసుల ప్రత్యేక బృందం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆర్మీకి చెందిన పారా మిలటరీ, 22 గర్హ్వాల్ రైఫిల్స్, కేం�
Anantnag | జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా అహ్లాన్ గడోల్ ప్రాంతంలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కోకెర్నాగ్ ప్రాంతంలో ఉన్న అహ్లాన్ గడోల్లో ఉగ్రవాద జాడ గురి�
Encounter | ఉత్తర కశ్మీర్ కుప్వారా జిల్లాలోని కెరాన్ సెక్టార్లో భద్రతా భలగాలు, ఉగ్రవాదులకు మధ్య గురువారం ఎదురుకాల్పులు జరిగాయి. కెరాన్ సరిహద్దు ప్రాంతంలోని భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ (LAC) సమీపంలో కాల్�
మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు.
జమ్ముకశ్మీరులోని దోడా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య గండోహ్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.
Encounter | బారాముల్ల జిల్లా ఉరీ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాదులు భారత్లోకి చొరబాటుకు యత్నించగా భద్రతా బలగాలు భగ్నం చేశాయి. సమాచారం మేరకు నియంత్రణ రేఖకు సమీపంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందింది.
జమ్ముకశ్మీర్లోని ఉరీ సెక్టార్లో (Uri Sector) దేశంలోకి అక్రమంగా ప్రవేశించాలకున్న ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు తుదుముట్టించాయి. శనివారం రాత్రి బారాముల్లా జిల్లా ఉరీ సెక్టార్లోని గొహల్లాన్ ప్రాంతంలో ని�