ముగ్గురు ఉగ్రవాదులు హతం | జమ్మూకశ్మీర్లో భద్రతా దళాలు 12 గంటల వ్యవధిలో ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. హదీపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని భద్రతాదళాలకు శనివారం రాత్రి విశ్వసనీయ సమాచారం అందింది.
జమ్ములో ఎన్కౌంటర్| జమ్ముకశ్మీర్లో మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. జమ్ములోని షోపియాన్ జిల్లా హాదిపొరాలో శనివారం సాయంత్రం భద్రత బలగాలు, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా టెర్రరిస్టుల కోసం గాలింపు చేపట్టారు.
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ | ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం కాల్పుల మోతలతో దద్దరిల్లింది. బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లో తమ కోసం గాలిస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు మెరుపుదాడి జరిపిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు జవాన్లు మృతిచెందగా, మరో 30 మంది గాయపడ్డారు. అయితే ఎన్కౌంటర్ తర్వాత