Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచి బాధితులకు న్యాయం చేసే బాధ్యత తమపై ఉందని తెలిపారు.
ఉమ్మడి మెదక్ జిల్లాల్లో 22-ఏ నిషేధిత జాబితా సమస్య పెద్దఎత్తున ఉన్నదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. అందుబాటులో ఉన్న ప్రాథమిక లెకల ప్రకారం సిద్దిపేట జిల్లాలో సుమారు 11 వేల ఎకరాలు, మెదక్ జిల్లాలో 6 వేల ఎకరాలు, స�
Prohibited Property | నిషేధిత భూములపై కాంగ్రెస్ ప్రభుత్వ బండారం బయటపడింది. రాష్ట్రంలోని మొత్తం భూమిలో దాదాపు సగం ‘22 ఏ’ జాబితాలో చేర్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న ‘భూ భారతి’ లెక్క ప్రకారమే నిషేధ
అధికారమిచ్చిన ప్రజలకు సేవ చేయకుండా... లేని సమస్యలు సృష్టించి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పక్కా రిజిస్ట్రేషన్లు ఉన్న, పేద, మధ�
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దిగజారింది. కాం గ్రెస్ సర్కార్ నిర్ణయాలతో ఇప్పటికే ఈ రంగం కుదేలైంది. ప్రస్తుతం తెచ్చిన 22ఏ నిషేధిత జాబితాతో ఈ రంగంపై కాంగ్రెస్ సర్కార�
‘తెలంగాణ రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి కొనసాగుతున్నది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A జాబితా పేరిట అక్రమార్జనకు సాధనంగా వాడుకుంటున్నారు. ఈ విషయంపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదురొంటున్న రాష్ట్ర రెవ�
ప్రభుత్వం పైకి చెప్తున్నట్టు.. 22ఏ పొరపాటున జరిగిందా? ప్రభుత్వ పెద్దలకు దీని తీవ్రత గురించి ఆలస్యంగా తెలిసిందా? సారీ చెప్తే ‘బారా ఖూన్ మాఫ్' అవుతుందా? అసలు అది పొరపాటేనా? యాదృచ్ఛికమా? పక్కా కుట్రనా?
Revanth Reddy | పట్టాదారు, అన్నీ సవ్యంగా ఉన్న భూములనూ 22ఏ నిషేధిత జాబితాలో పెట్టడంపై సీఎం రేవంత్రెడ్డి ఎట్టకేలకు స్పందించారు. తప్పు జరిగినట్టు పరోక్షంగా అంగీకరించారు.