Local body elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ షురూ అయింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓట రు జాబితాపై ఎస్ఈసీ నుంచి కీలక అప్డేట్ వచ్చింది.
High Court | రాష్ట్రంలో మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు (Panchayati Elections) నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (State Election Commission) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆదేశించింది. అదేవిధంగా ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణకు కావాల్సిన
భారతీయ అధికారులకు లంచాలు ఇచ్చి, అక్రమంగా కాంట్రాక్టులు పొందాయనే ఆరోపణలతో పలు అమెరికన్ కంపెనీలకు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్(ఎస్ఈసీ) భారీగా జరిమానాలు విధించింది. మూంగ్ ఐఎన్సీ, ఒ�
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా (SEC) రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాణి కుముదిని నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో పార్థసారధి కొనసాగారు. ఆయన పదవీకాలం ఇటీవల ముగియడంతో రాణి కుముదిని ప్రభుత్వం నియమించింది.
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ శుక్రవారం విడుదల కానుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి ఈనెల 10వ తేదీ వరకు నామిన�
Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అధికారులు, పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా పెద్దమొత్తంలో నగదు, బంగారం, మద్యం, విలువైన కానుక�
Telangana | అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 148 చెక్పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి వరకు రూ.74,95,31,197 విలువైన నగదు, మద�
హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న ఎంటార్ టెక్నాలజీ..మరో ఘనత సాధించింది. ఇప్పటికే చంద్రయాన్ మిషన్కు తన విడిభాగాలు సరఫరా చేసిన సంస్థ.. తాజాగా ఆదిత్య ఎల్1 కూడా కొన్ని కీలక భాగాలు సరఫరా �
Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఈ ఏడాది చివర్లో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుకు ప్రక్రియ ప్రారంభించింది ఎన్నికల సంఘం. ఇందులో భాగంగా 2023 అ�
ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ రీసెర్చ్ సంస్థ ‘హిండెన్బర్గ్' ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ ఆయా కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 90 బిలియ
ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలో ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని సీఈవో కార్యాలయం నుంచి జిల్లాల
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల నిర్వహణకు తనకు సమయం లేదని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెలాఖరుతో తన పదవీకాలం పూర్తమ�