ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ రీసెర్చ్ సంస్థ ‘హిండెన్బర్గ్' ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ ఆయా కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 90 బిలియ
ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలో ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని సీఈవో కార్యాలయం నుంచి జిల్లాల
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల నిర్వహణకు తనకు సమయం లేదని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెలాఖరుతో తన పదవీకాలం పూర్తమ�