Madhabi Puri Buch | స్టాక్ మార్కెట్ మోసాల కేసులో సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) మాజీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ (Madhabi Puri Buch)కు భారీ ఊరట లభించింది.
Madhabi Puri Buch | స్టాక్ మార్కెట్ మోసాల కేసులో సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) మాజీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ (Madhabi Puri Buch)కు కాస్త ఊరట లభించింది.
స్టాక్ మార్కెట్ మోసాలు, నియంత్రణ సంబంధిత ఉల్లంఘనల ఆరోపణలపై సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) మాజీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్, మరో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఏసీబీని ప్�
బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ఉత్పత్తిలో అగ్రగామి హైదరాబాదీ సంస్థ మిడ్వెస్ట్ ఐపీవోకి మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ వాటా విక్రయంలో భాగంగా తాజా షేర్లను విక్రయించడంతో రూ.250 కోట్
Midwest IPO | హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న బ్లాక్ గెలాక్సీ గ్రానైట్స్ తయారీ సంస్థ మిడ్ వెస్ట్ రూ.650 కోట్ల నిధుల సేకరణకు ఐపీఓకు వెళ్లేందుకు సెబీ ఆమోదం తెలిపింది.
రుణగ్రహీతలకు శుభవార్త. హౌజింగ్, ఆటో, పర్సనల్ లోన్లపై ఈఎంఐలు తగ్గనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చాలాకాలం తర్వాత కీలక వడ్డీరేట్లకు కోత పెట్టింది మరి. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) చివరి ద్వైమాసి�
Sebi - Ketan Parekh | స్టాక్ మార్కెట్ ఆపరేటర్ కేతన్ పరేఖ్, మరో ఇద్దరిపై స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ నిషేధం విధిస్తూ గురువారం నిర్ణయం తీసుకున్నది.
అనామక ఆన్లైన్ వేదికల ద్వారా లభించే అన్లిస్టెడ్ డెట్ సెక్యూరిటీస్తో జాగ్రత్తగా ఉండాలని, వాటికి జోలికి వెళ్లరాదని గురువారం ఇన్వెస్టర్లను మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ హెచ్చరించింది.
Trafiksol SME - SEBI | ఇటీవలే ఐపీఓ ద్వారా వాటాలు విక్రయించిన ట్రాఫిక్ సోల్ సంస్థ యాజమాన్యాన్ని.. సదరు వాటాలు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు సొమ్ము తిరిగి చెల్లించాలని స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ ఆదేశించింద�
మరో నాలుగు సంస్థల ఐపీవో ప్రతిపాదనకు స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంట్లో హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సాయి లైఫ్ సైన్సెస్ కూడా ఉన్నది.
గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్కు స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గట్టి షాకిచ్చింది. కొంతమంది పెట్టుబడిదారులను పబ్లిక్ వాటాదారులుకు తప్పుగా వర్గీకరించడాన్ని ఆరోపణలప�
రాష్ర్టానికి చెందిన ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగ పరికరాల తయారీ సంస్థ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి లైన్ క్లియర్ అయింది.