భూమిపై ఇప్పటివరకు సంచరించిన అత్యంత ఎత్తయిన పక్షికి పునరుజ్జీవం పోసేందుకు ఓ అమెరికా స్టార్టప్ ప్రయత్నిస్తోంది. 600 ఏండ్ల క్రితం న్యూజిలాండ్లో తిరుగాడిన 12 మీటర్ల ఎత్తయిన దక్షిణ ద్వీప దిగ్గజ ‘మోవా’ పక్షి�
శస్త్ర చికిత్సకు ముందు రొటీన్గా చేసే రక్త పరీక్ష కొత్త బ్లడ్ గ్రూప్ను వెలుగులోకి తీసుకొచ్చింది. 15 ఏళ్ల తర్వాత దీనికి ‘గ్వాండా నెగెటివ్' అని ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఇది 48వ బ్లడ్ గ్రూప�
వేలి ముద్రలు, డీఎన్ఏ మాదిరిగానే శ్వాస పీల్చుకుని, వదిలిపెట్టే తీరు ప్రతి వ్యక్తికీ ప్రత్యేకంగా ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. మనిషిని గుర్తించేందుకు శ్వాస తీరును కూడా ఉపయోగించుకోవచ్చునని శాస్త్రవే�
ప్రపంచాన్ని వణికించిన కొవిడ్-19 లాంటి మరో ప్రాణాంతక వైరస్ మానవాళిపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రమాదకర గబ్బిలాల వైరస్ను కూడా ఇటీవలే చైనాలోనే కనుగొన్నారు. ఇది మహ�
చదువుల నుంచి వైద్యం వరకు, వ్యాపారం నుంచి వ్యవసాయం వరకూ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ-ఏఐ) ప్రమేయం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. మానవ ప్రమేయాన్ని తగ్గించి క్లిష్టమైన పనులను సులువుగా,
విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగిన క్రమంలో వినియోగదారులకు నెలవారీ విద్యుత్తు బిల్లులు షాక్ ఇస్తున్నాయి. దీనికి పరిష్కారం చూపుతూ, ఒక్క రూపాయితో ఒక విద్యుత్తు యూనిట్ను పొందే విధంగా సరికొత్త సోలార్
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1980వ దశకంలో ఓ రాక్షసబల్లి అవశేషాలు దొరికాయి. ప్రాణహిత-గోదావరి లోయలో అన్నారం గ్రామానికి దక్షిణ దిశలో కిలోమీటర్ దూరంలో వీటిని గుర్తించారు. వీటిపై నిర్వహించిన పరి�
పంటకు పట్టిన తెగులును స్వయంగా గుర్తించి, తగిన పురుగు మందులను చల్లే మర మనిషి(రోబో)ను ఐఐటీ- ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ దిలీప్ కుమార్
రక్తపోటును(బీపీని) కొన్ని వారాల్లోనే 15 పాయింట్లు తగ్గించే కొత్త మందును శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు ఈ ఔషధానికి లోరన్డ్రోస్టాట్ అని పేరు పెట్టారు.
సాగు అంశాలపై రైతులకు అవగాహన కల్పించడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహిసున్నట్టు యూనివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య తెలిపారు.
గ్రహాంతర జీవుల అన్వేషణలో ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో సౌర వ్యవస్థ ఆవల జీవసంబంధ ఆనవాళ్లను కనుగొన్నారు. కే2-18బీ అనే గ్రహంపై డైమిథైల్ సల్ఫైడ్ (డీఎం
దంత సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేలా శాస్త్రవేత్తలు గొప్ప విజయాన్ని సాధించారు. లండన్లోని కింగ్స్ కాలేజీ, ఇంపీరియల్ కాలేజీ సైంటిస్టులు మొట్టమొదటిసారిగా ల్యాబ్లో మానవ దంతాన్ని పెంచారు.