పెద్ద దెబ్బలు, కాలిన గాయాలు చర్మాన్ని బాగా ఇబ్బంది పెడతాయి. ఆయా గాయాలు మానినా దానిపైన ఉండే చర్మం మాత్రం సాధారణంగా ఏర్పడదు. ముడుచుకుపోయినట్టుగా ఒక పెద్ద మచ్చలాగా స్థిరపడిపోతుంది.
Meteorite | అమెరికా (USA) లోని జార్జియా (Georgia) లో ఓ ఇంటిపై ఇటీవల పురాతనమైన ఉల్క (Meteorite) రాలిపడింది. ఆ ఉల్కను పరిశీలించిన శాస్త్రవేత్తలు సంచలన విషయాలు వెల్లడించారు. ఆ ఉల్క భూమికంటే పురాతనమైందని చెప్పారు.
నిండు నూరేండ్ల మనిషి జీవితకాలం తగ్గుతూ వస్తున్నది. మన దేశంలో మనిషి సగటు ఆయుష్షు 67.7 సంవత్సరాలే! అదే జపాన్లో అయితే ఇది 85 వసంతాలు! అంతేకాదు, అక్కడ వందేండ్ల జీవితం అనుభవిస్తున్న వాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతున
భారతదేశంలో ఉప్పును మితిమీరి వాడటం వల్ల నిశ్శబ్ద మహమ్మారికి దారి తీస్తున్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కన్నా తక్కువ ఉప్పును మాత్రమే వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)
భూమిపై ఇప్పటివరకు సంచరించిన అత్యంత ఎత్తయిన పక్షికి పునరుజ్జీవం పోసేందుకు ఓ అమెరికా స్టార్టప్ ప్రయత్నిస్తోంది. 600 ఏండ్ల క్రితం న్యూజిలాండ్లో తిరుగాడిన 12 మీటర్ల ఎత్తయిన దక్షిణ ద్వీప దిగ్గజ ‘మోవా’ పక్షి�
శస్త్ర చికిత్సకు ముందు రొటీన్గా చేసే రక్త పరీక్ష కొత్త బ్లడ్ గ్రూప్ను వెలుగులోకి తీసుకొచ్చింది. 15 ఏళ్ల తర్వాత దీనికి ‘గ్వాండా నెగెటివ్' అని ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఇది 48వ బ్లడ్ గ్రూప�
వేలి ముద్రలు, డీఎన్ఏ మాదిరిగానే శ్వాస పీల్చుకుని, వదిలిపెట్టే తీరు ప్రతి వ్యక్తికీ ప్రత్యేకంగా ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. మనిషిని గుర్తించేందుకు శ్వాస తీరును కూడా ఉపయోగించుకోవచ్చునని శాస్త్రవే�
ప్రపంచాన్ని వణికించిన కొవిడ్-19 లాంటి మరో ప్రాణాంతక వైరస్ మానవాళిపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రమాదకర గబ్బిలాల వైరస్ను కూడా ఇటీవలే చైనాలోనే కనుగొన్నారు. ఇది మహ�
చదువుల నుంచి వైద్యం వరకు, వ్యాపారం నుంచి వ్యవసాయం వరకూ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ-ఏఐ) ప్రమేయం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. మానవ ప్రమేయాన్ని తగ్గించి క్లిష్టమైన పనులను సులువుగా,
విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగిన క్రమంలో వినియోగదారులకు నెలవారీ విద్యుత్తు బిల్లులు షాక్ ఇస్తున్నాయి. దీనికి పరిష్కారం చూపుతూ, ఒక్క రూపాయితో ఒక విద్యుత్తు యూనిట్ను పొందే విధంగా సరికొత్త సోలార్
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1980వ దశకంలో ఓ రాక్షసబల్లి అవశేషాలు దొరికాయి. ప్రాణహిత-గోదావరి లోయలో అన్నారం గ్రామానికి దక్షిణ దిశలో కిలోమీటర్ దూరంలో వీటిని గుర్తించారు. వీటిపై నిర్వహించిన పరి�
పంటకు పట్టిన తెగులును స్వయంగా గుర్తించి, తగిన పురుగు మందులను చల్లే మర మనిషి(రోబో)ను ఐఐటీ- ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ దిలీప్ కుమార్