ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య ‘నిద్రలేమి’. రోజంతా కష్టపడినా రాత్రి పరుపుపై చేరినా కళ్లు తెరుచుకునే ఉంటున్నాయి. ఈ సమస్యకు మందులు వాడకుండా, కేవలం ఒక మొబైల్ యాప్ ద�
ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో సరైన సమయానికి తినకపోవడం, పోషకాలు లేని జంక్ఫుడ్స్ తీసుకోవడం వల్ల డయా బెటిస్ ముప్పు వెంటాడుతున్నది. అయితే, ఒక ప్రముఖ అంతర్జాతీయ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రక�
డాలస్కు చెందిన డీఎక్స్టింక్షన్ సంస్థ కొలోసల్ బయోసైన్సెస్ కృత్రిమ గుడ్డు వ్యవస్థ ద్వారా 26 ఆరోగ్యవంతమైన కోడిపిల్లలను పొదిగించడంలో విజయం సాధించింది.
రైతులు సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేయడంతో ఆరోగ్యకరమైన పంటల దిగుబడితోపాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వ్యవసాయ పరిశోధన స్థానం రుద్రుర్ శాస్త్రవేత్తలు కృష్ణ చైతన్య, మంజు భార్గవి అన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి మే 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వ్య
Scientists Mysterious Deaths | ప్రపంచంలోని అగ్ర దేశాల శాస్త్రవేత్తలకు ఏదో జరుగుతున్నది.
అత్యాధునిక సైనిక సాంకేతిక రంగాల్లో పనిచేస్తున్న సైంటిస్టులు చైనాలో మరణిస్తున్నారు. అమెరికాలో అదృశ్యమవుతున్నారు. ఇది యాదృచ్ఛికమా ల�
దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల్లో డెంగ్యూ ఒకటి. ప్రతి ఏడాది లక్షలాది మంది ఈ వ్యాధికి గురవుతున్నారు. World Health Organization ప్రకారం ఇటీవల దశాబ్దాల్లో డెంగ్యూ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. చాలా మంది ఈ వ్యాధి బారిన పడ�
దేశంలో టమాటా, పుచ్చకాయ, బీరకాయ, క్యాప్సికం, కాలీఫ్లవర్ వంటి పంటల్లో హైబ్రిడ్ రకాల కొరత ఉన్నదని, వాటిపై పరిశోధన కేంద్రాలు దృష్టి సారించాలని పలువురు శాస్త్రవేత్తలు కోరారు.
జన్యు పరిశోధన రంగంలో మరో కీలక అడుగు ముందుకు పడింది. గూగుల్ డీప్మైండ్ శాస్త్రవేత్తల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త కృత్రిమ మేథస్సు సాధనం ఆల్ఫా జీనోమ్ ను విడుదల చేసింది. వ్యాధులకు కారణమయ్యే జన్యు మా
పలువురు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించిన ఓ గ్రహశకలాన్ని (ఆస్టరాయిడ్) నిశితంగా పరిశీలిస్తున్నారు. 2024 YR4గా నామకరణం చేసిన ఈ గ్రహశకలం 2032 డిసెంబర్ 22న చంద్రుడిని ఢీకొట్టే అవకాశం 4 శాతం వరకు ఉ�
పత్ర రంధ్రాల ద్వారా మొక్కలు గాలిని పీల్చుకుంటాయని శాస్త్రవేత్తలు శతాబ్దాల క్రితమే గుర్తించారు. ఈ ప్రక్రియను మానవులు చూడటానికి దోహదపడే ఓ పరికరాన్ని ఇలినాయిస్ అర్బేన్-చాంపెయిన్ విశ్వవిద్యాలయం శాస్త
గాయంపై నేరుగా చల్లిన ఒక సెకండ్లోనే రక్తస్రావాన్ని ఆపగలిగే హెమొస్టేటిక్ ఏజెంట్ పొడిని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కొరియా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల
రోబోల రాకతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం అనేక శస్త్రచికిత్సలు రోబోలే నిర్వహిస్తున్నాయి. తాజాగా స్విట్జర్లాండ్కు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త మినీ రోబోలను అభివృద్ధి చేశ
అన్ని రకాల బ్లడ్ గ్రూపుల వారికి ఉపయోగపడే గోల్డెన్ బ్లడ్ను ప్రయోగశాలల్లో తయారు చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే అత్యవసర సమయాల్లో మానవుల ప్రాణాలను కాపాడటం సాధ్యమవు