పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో సాగుచేసిన విత్తనోత్పత్తి క్షేత్రాలను వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త శుక్రవారం సందర్శించారు. ప్రతీ గ్రామానికి నాణ్యమైన విత్తనం కార్యక్రమంలో భాగంగా వానకాలం
రాష్ట్రంలో వరి సాగుకు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వ్యవసాయ వర్సిటీ వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ దామోదర్రాజు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం ద్వారా వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం కూనారం పరిశోధన స్థానం న�
Scientist Shiva Charan | ముఖ్యంగా రైతులు విచ్చల విడిగా రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడి భూసారాన్ని తగ్గిస్తుండడం వల్ల జరుగుతున్న నష్టాన్ని తెలుసుకోవాలని శాస్త్రవేత్త డాక్టర్ శివ చరణ్ అన్నారు.
దేశీయ టెక్నాలజీ సంస్థ సైయెంట్ నూతనంగా సెమికండక్టర్ వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నది. ఈ వ్యాపారాన్ని నిర్వహించడానికి రూ.850 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఎండీ �
Parking Dispute: పార్కింగ్ వివాదం ఓ యువ శాస్త్రవేత్త ప్రాణాలు తీసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ సంస్థలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న 39 ఏళ్ల డాక్టర్ అభిషేక్ స్వర్ణకార్ �
ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్ రెడ్డీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ల వెంకటేశ్వర్లు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ
హైదరాబాద్కు చెందిన విశ్రాంత ప్రొఫెసర్ నందిపాటి సుబ్బారావుకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రభావశీల శాస్త్రవేత్తలతో కూడిన ‘ప్రపంచ ఉత్తమ 2 శాతం శాస్త్రవేత్తల జాబితా-2024’లో ఆయనకు చోటు దక్కింది.
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు కొత్త ప్రయోగాలు, ఆవిష్కరణల దిశగా వారిని ప్రోత్సహించి భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం ఇన్స్పైర్ మనక్ కార్యక్రమాన్ని నిర్వహ�
కొందరు నేరస్థుల్లో జైలు జీవితం గడిపినా మార్పు రాదు. ఇలాంటి వాళ్లలో సత్ప్రవర్తన తీసుకొచ్చే దిశగా శాస్త్రవేత్తలు భవిష్యత్తులో కొత్త విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. నేరం తాలూకు జ్ఞాపకాలన�
తాను తీసుకొచ్చిన ఓ గొప్ప ఆవిష్కరణ పక్కదారిపట్టి మానవాళికి కొత్త కష్టాలను తీసుకొస్తుంటే.. ఏ శాస్త్రవేత్త కూడా భరించలేడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమమేధ-ఏఐ) పితామహుడు జాఫ్రీ హింటన్ దీనికి మినహా�
Inspiration | కొన్ని రంగాల్లో ఇంకా పురుషాధిక్యమే కనిపిస్తున్నది. అక్కడ నెగ్గుకురావడం మహిళలకు అంత సులువు కాదనే అభిప్రాయం ఇందుకు కారణం కావచ్చు. అలాంటిదే జంతుశాస్త్రం కూడా. బెంగాలీ మహిళ ధృతి బెనర్జీకి మొదటినుంచీ జ
హ్యాకింగ్కు సాధ్యపడని క్వాంటమ్ కమ్యూనికేషన్ లింక్ను విజయవంతంగా పరీక్షించినట్టు చైనా, రష్యా శాస్త్రవేత్తలు ప్రకటించారు. రోదసిలోని చైనా క్వాంటం కమ్యునికేషన్ శాటిలైట్ ‘మోజి’లోని సెక్యూర్ కీలను �
తెలుగులో వచ్చిన ‘లోఫర్' సినిమాతో వెండితెరకు పరిచయమైన నటి దిశా పటానీ. టాలీవుడ్ నుంచి బాలీవుడ్కు వెళ్లిన దిశ అక్కడ కూడా మంచి గుర్తింపు సాధించింది. ప్రస్తుతం కల్కి, యోధ, కంగువా లాంటి మెగా ప్రాజెక్టుల్లో న