భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)లో సిరిసిల్లకు చెందిన యువకుడు మంచికట్ల సుశాంత్వర్మ సైంటిస్ట్గా ఎంపికయ్యాడు. సిరిసిల్లకు చెందిన మంచికట్ల రాజేశం-సుధారాణి దంపతుల కుమారుడు సుశాంత్వర్మ పాఠశాల, ఇంటర్�
భూమిపై ఆధిపత్యం వహిస్తున్న మనిషి మేధకు అతి త్వరలో పెను సవాల్ ఎదురుకాబోతున్నది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ప్రపంచాన్ని ఊపేస్తున్న కృత్రిమ మేధనే (ఏఐ) మునుముందు మానవ మేధపై ఆధిపత్యం వహించే ప్రమ�
యాక్సెల్ కెమెరాను ఆవిష్కరించి జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఇన్స్పైర్ అవార్డు సాధించిన విద్యార్థిని ఎం పూజకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది. ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిం�
అధ్యాత్మకు మతం లేదు. మతానికి అధ్యాత్మ ఉండాలి. మతం అంటే మార్గమే! జీవితాన్ని పండించుకోవడానికి, ఉన్నంత కాలమూ హాయిగా, శాంతిగా ఉండటానికి ఏర్పడిన రాజమార్గమే మతం.
పట్టుదల, కష్టపడేతత్వం ఉండే ఏమైనా సాధించొచ్చు అంటారు. ఇందుకు మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన భాస్కర్ హలామి జీవితమే చక్కని ఉదాహరణ.
వ్యవసాయమంటే వృత్తికాదు..జీవితమని, సంస్కృతిని నేర్పే ఆయుధమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మట్టికి దూరం కావడమంటే తల్లిదండ్రులకు దూరమైనట్టేనన్నారు.
పెద్దపల్లి జిల్లా కూనారం వ్యవసాయ పరిశోధనాలయ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ సిద్ధి ఉత్తమ సీడ్ సైంటిస్ట్గా ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో సీడ్మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 27వ
మానవ అవయవాల్లో గుండె చాలా ప్రధానమైంది. గుండెకు ఏదైనా జబ్బు వస్తే ఆ తర్వాత జీవితం అంతా గాజుబొమ్మలాగే బతకాలి. గుండెకు ఎలాంటి ప్రమాదం రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూనే ఉండాలి. తాజాగా సైంటిస్టులు చేసిన పరిశో
జీవ వైవిధ్యంపై ఆధునిక పరిశోధనలు జరగాలని అటవీ జీవ వైవిధ్య సంస్థ (ఐఎఫ్బీ) డైరెక్టర్ డాక్టర్ రత్నాకర్ జవహరి అన్నారు. బుధవారం దూలపల్లిలోని ఐఎఫ్బీలో జరిగిన ప్రాంతీయ పరిశోధన సమావేశంలో
Young Scientist Gitanjali Rao | ఆమె వయసు పదిహేను. ఒకప్పుడు ప్రపంచాన్ని, మొన్నటి వరకు కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను వణికించిన ‘జికా’ వైరస్ అంతుచూడటమే తన లక్ష్యమని ప్రకటించింది. ఆ వైపుగా ప్రయోగాలూ ప్రారంభించింది. ‘తలలు పం�
Soumya Swaminathan: అన్ని దేశాల్లో జనం ఇంకొన్నాళ్లు కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) చీఫ్ సైంటిస్టు సౌమ్యాస్వామినాథన్ చెప్పారు.