కాల్వశ్రీరాంపూర్ మండల స్థాయి గణిత, సైన్స్ క్విజ్ క్లబ్ టాలెంట్ టెస్టును మండల కేంద్రంలోని హైస్కూల్లో శనివారం నిర్వహించారు. ఈ పోటీల్లో పీ సాయి శివాని, కే నిశాంత్ ప్రథమ, ఎలిమెంటరీ స్థాయి నుండి పీ సాత్విక్, �
పాలకుర్తి మండల స్థాయి టాలెంట్ టెస్ట్ పాలకుర్తి ఎంఆర్సీలో శనివారం నిర్వహించారు. ఈ పరీక్షకు మండలంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు, మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలల నుండి ఆరు నుండి పదో తరగతి �
ప్రాచీన కాలం నుండి శాస్త్ర, సాంకేతిక, వైద్య, విజ్ఞాన రంగంలో భారత్ దేశమే అగ్రగామిగా ఉండేదని ఆర్ఎస్ఎస్ కరీంనగర్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. జగిత్యాల వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యం�
అమెరికాలోని అత్యధిక భారతీయ విద్యార్థులు ఎంపిక చేసుకుంటున్నవి సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్(స్టెమ్)కోర్సులే. 2.40లక్షల (22.7శాతం) మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, గణితం కోర్సుల్
ఎక్కువసేపు అదేపనిగా కూర్చోవడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఎక్కువసేపు కూర్చున్నప్పటికీ రోజూ కాఫీ తాగడం వల్ల మరణ ముప్పును తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనం ఒకటి తేల్
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచం శరవేగంగా పరుగులు తీస్తున్నది. దీంతో మనిషి జీవనశైలి సమూలంగా మారిపోతున్నది. ఇప్పటికే స్మార్ట్ఫోన్లు మన జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చాయి.
పుట్టిన ఊరి మీద ప్రేమతో కార్పొరేట్ స్థాయిలో పాఠశాల భవనం, ఫర్నిచర్ ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలుస్తున్నాడు మండలంలోని ఇస్కిళ్ల గ్రామానికి చెందిన గుండా మధుసూదన్గుప్తా.
శాస్త్ర సాంకేతికతతో ప్రతి విద్యార్థి నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని వెంకటాపూర్లో ఉన్న అనురాగ్ యూనివర్స�
పశ్చిమ కనుమల్లో తీవ్ర నీటి ఎద్దడిని తట్టుకొని బతుకుతున్న 62 రకాల జాతుల మొక్కలను గుర్తించినట్టు కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ తెలిపింది. డిసికేషన్ టాలరెంట్ వ్యాస్కూలర్ (డీటీ)గా పిలిచే ఇవి తమలోని 95 శాతం న