సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఒక్కటైతే టెక్నాలజీలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటాయని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి పేర్కొన్నారు.
పదో తరగతి సైన్స్, మొదటి భాష (కాంపోజిట్ పేపర్ల) పరీక్షలను 3:20 గంటల పాటు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ రెండు మినహా మిగతా పేపర్లను 3 గంటల పాటు జరుగుతాయి.
భారతదేశం రాజకీయాల నుంచి విజ్ఞానశాస్ర్తాన్ని వేరు చేయాల్సిన అవసరముందని, యువ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు కొనసాగించడానికి స్వేచ్ఛ కల్పించాలని, అందుకు సరిపడా నిధులు సమకూర్చాలని ప్రముఖ శాస్త్రవేత్త, నోబె�
అంతర్జాతీయ సహకారంతో రాష్ర్టాన్ని అత్యాధునిక విజ్ఞాన కేంద్రంగా మార్చడమే లక్ష్యమని కళాశాల సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. శనివారం నాంపల్లిలోని రూసా కేంద్రంలో బ్రిటీష్ కౌన్సిల్తో తె
తెలంగాణలోని యూనివర్సిటీల్లో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారని, వారిని శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఐఐటీ హైదరాబాద్ ఆయా వర్సిటీలతో కలిసి పనిచేయాలని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కా�
బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా.. విద్యార్థి దశలోనే సృజనాత్మకతకు పదును పెట్టేలా విజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ.. కొత్త ఆవిష్కరణలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.
సైన్స్తోనే మానవాళికి భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. ఇల్లెందు పట్టణంలోని సింగరేణి పాఠశాల స్కూల్లో గురువారం ఆమె జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించి మాట్లాడారు.