చదువుల దేవాలయం వంటి స్కూల్లో ప్రిన్సిపాల్ దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డాడు. 8వ తరగతి చదువుతున్న ఒక 14 ఏళ్ల విద్యార్థి దుస్తులు విప్పేసి గేలి చేశాడు. అక్కడితో ఆగకుండా ఈ నీచాన్ని మొబైల్లో వీడియో తీసి వికృత
హైదరాబాద్ : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస�
బీజేపీ పాలిత కర్ణాటకలో చిన్న పిల్లల భవిష్యత్తు అంధకారంలో మగ్గుతున్నది. 14 ఏండ్ల లోపు పిల్లలు ఏకంగా 10 లక్షల మంది చదువుకు దూరంగా బడి బయటే ఉన్నారు. అమికస్ క్యూరీ అనే స్వచ్ఛంద సంస్థ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు �
జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆశ్రమ పాఠశాలలు టెన్త్లో ఉత్తమ ఫలితాలను సాధించాయి. మెరుగైన విద్యా బోధనతో రెండు ఆశ్రమ పాఠశాలలు, ఒక వసతి గృహం వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లాలో గి
Dhoom | బాలీవుడ్ హీరో హృతిక్రోషన్ నటించిన ధూమ్ (Dhoom) సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారో ఏమో ఆ దొంగలు.. స్కూల్లో చొరబడి కంప్యూటర్లు, ప్రిటర్లు ఎత్తుకుపోవడమే కాకుండా చేతనైతే మమ్మల్ని పట్టుకోండి అంటూ పోలీసులకు �
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుండే ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు మరోసారి తన గొప్ప మనసును చాటుకొన్నారు. దివ్యాంగ బాలికకు చేయూత అందించేందుకు ముందుకు వచ్చారు. బీహార్కు చెందిన ప్రియాంషుకుమారి దివ్యాంగ�
జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి రహదారిలోని ఉన్న ప్రభుత్వ అంధుల, ఆశ్రమ విద్యాలయంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఉచిత విద్య, భోజన వసతితోపాటు ప్రత్యేక సాప్ట్వ�
నేను వెళ్లనంటే.. వెళ్లను. నా ఫ్రెండ్స్ ఎవరూ లేరక్కడ’ అంటూ మారాం చేస్తూ.. కండ్ల నిండా నీళ్లు నింపుకొంటున్న పిల్లలను బుజ్జగించేందుకు తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నాలకు లెక్కేలేదు. అయితే, ముందుగా స్కూల్ �
గోడలపై తంగేడు పుష్పం, పాలపిట్ట, జింక, జమ్మిచెట్టు వంటి రాష్ట్ర చిహ్నాలు, ఇంకా జిరాఫీ, ఏనుగు, సింహం ఆకృతులు, కూరగాయలు, రైలు బండి, ఆంగ్ల అక్షరమాల చిత్రాలు చూసి ఇదేదో కార్పొరేట్ స్కూల్ అనుకుంటున్నారా..? కానే క�
అది బంజారాహిల్స్లోని ఒక అపార్ట్మెంట్. అందులో బడికి వెళ్లే పిల్లలు ఆరుగురు. ముగ్గురు ఒకే స్కూల్లో చదివేవారే. అయితే వీరంతా స్కూల్కు వెళ్లాలంటే వారి వారి కార్లల్లో వెళుతారు. అంటే మొత్తంగా ఆరు కార్లు ఒ�
ఒకటో తరగతి పిల్లల కోసం 12 వారాల పాఠశాల సంసిద్ధతా కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ చేపట్టింది. 12 వారాల్లో 60 రోజులపాటు కృత్యాల ద్వారా పలు అంశాలను నేర్పిస్తారు. ఈ మేరకు పాఠశాల సంసిద్ధతా కార్యక్రమాన్ని నిర్వహి
బడిగంట మోగింది.. పాఠశాల తెరుచుకుంది. వేసవి సెలవులు ముగియడంతో సోమవారం నుంచి స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. తొలి రోజు విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు వచ్చారు. వారికి పలుచోట్ల ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పల�