రెండేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత బడులు సోమవారం నుంచి సంపూర్ణంగా తెరుచుకున్నాయి. విద్యార్థులు ఉత్సహంగా స్కూళ్లకు వచ్చారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో స్కూళ్లు తెరుచుకున్న మొదటి రోజు 38.52 శాతం విద్యార్థుల హా�
తమ పిల్లలకు ట్రాన్స్జెండర్ పాఠాలు చెప్తున్నారంటూ ముగ్గురు తల్లులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంలో సదరు స్కూల్పై కేసు వేశారు. ఈ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో వెలుగు చూసింది. మౌంట్ లెబనాన్ స్కూల్�
వేసవి సెలవులు ముగియడంతో నేటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభకానున్నాయి. మొదటి రోజు పాఠశాలలకు వచ్చేందుకు విద్యార్థులు ఉత్సాహంగా ఉన్నారు. ప్రైవేటు స్కూళ్లలో చదివే తమ పిల్లలకు తల్లిదండ్రులు పాఠ్యపుస్తకాలు, �
మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం తరఫున అందజేసే ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. పాఠశాలలు ప్రారంభం రోజు నాటికి విద్యార్థులకు పంపిణీ చేసేలా జిల్ల�
పురిటిగడ్డకు మేలు చేయడానికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, చల్మెడ వైద్యవిజ్ఞాన సంస్థ చైర్మన్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ముందుకు వచ్చారు.. సొంతూరైన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలో రూ.1.50 �
జమ్ముకశ్మీర్లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో కశ్మీరీ పండిట్లు, ఇతర హిందూ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. శ్రీనగర్లో విధులు నిర్వర్తిస్తున్న 177 మంది కశ్మీరీ పండిట్ వర్గాని�
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మనఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేపథ్యంలో బడిబాట కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ అత్యధిక సంఖ్యలో జరుగుతు�
దేశంలో విద్యావిధానం అధ్వాన్నంగా ఉన్నదని నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎస్ఏఎస్)లో తేలింది. దేశంలో 48 శాతం మంది విద్యార్థులు నడుచుకుంటూనే బడికి వెళుతున్నారని 9 శాతం మంది మాత్రమే పాఠశాల రవాణాను ఉపయోగిస్తున�
కేంద్ర విద్యాశాఖ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ, మే 26: దేశంలోని 48 శాతం మంది విద్యార్థులు పాఠశాలకు కాలినడకన వెళ్తున్నారు. స్కూల్ బస్సుల్లో 9 శాతం, ప్రజారవాణా వాహనాల్లో 9 శాతం బడికి వెళ్తున్నారు. 8 శాతం మంది విద్య
కరోనా సంక్షోభం మన విద్యా వ్యవస్థలో అనేక మార్పులకు నాంది పలికింది. విద్యార్థులు ప్రత్యక్ష చదువులకు దూరమైనా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకొన్నారు. మన రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు విద్య�
కరోనా మహమ్మారి కారణంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ప్రైవేటు పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి భరోసా ఇచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మనోరమ హో�
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్కు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని డోప్టాల ప్రభుత్వ ప�
యుద్ధ ప్రాతిపదికన పాఠశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆదేశించారు. మండలంలోని ఎదిరేపల్లి గ్రా మంలో డీఎంఎఫ్టీ నిధులు రూ. 50లక్షలతో చేపడుతున్న పాఠశాల నిర్మా ణ పనులను సోమవారం