Dhoom | బాలీవుడ్ హీరో హృతిక్రోషన్ నటించిన ధూమ్ (Dhoom) సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారో ఏమో ఆ దొంగలు.. స్కూల్లో చొరబడి కంప్యూటర్లు, ప్రిటర్లు ఎత్తుకుపోవడమే కాకుండా చేతనైతే మమ్మల్ని పట్టుకోండి అంటూ పోలీసులకు �
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుండే ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు మరోసారి తన గొప్ప మనసును చాటుకొన్నారు. దివ్యాంగ బాలికకు చేయూత అందించేందుకు ముందుకు వచ్చారు. బీహార్కు చెందిన ప్రియాంషుకుమారి దివ్యాంగ�
జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి రహదారిలోని ఉన్న ప్రభుత్వ అంధుల, ఆశ్రమ విద్యాలయంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఉచిత విద్య, భోజన వసతితోపాటు ప్రత్యేక సాప్ట్వ�
నేను వెళ్లనంటే.. వెళ్లను. నా ఫ్రెండ్స్ ఎవరూ లేరక్కడ’ అంటూ మారాం చేస్తూ.. కండ్ల నిండా నీళ్లు నింపుకొంటున్న పిల్లలను బుజ్జగించేందుకు తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నాలకు లెక్కేలేదు. అయితే, ముందుగా స్కూల్ �
గోడలపై తంగేడు పుష్పం, పాలపిట్ట, జింక, జమ్మిచెట్టు వంటి రాష్ట్ర చిహ్నాలు, ఇంకా జిరాఫీ, ఏనుగు, సింహం ఆకృతులు, కూరగాయలు, రైలు బండి, ఆంగ్ల అక్షరమాల చిత్రాలు చూసి ఇదేదో కార్పొరేట్ స్కూల్ అనుకుంటున్నారా..? కానే క�
అది బంజారాహిల్స్లోని ఒక అపార్ట్మెంట్. అందులో బడికి వెళ్లే పిల్లలు ఆరుగురు. ముగ్గురు ఒకే స్కూల్లో చదివేవారే. అయితే వీరంతా స్కూల్కు వెళ్లాలంటే వారి వారి కార్లల్లో వెళుతారు. అంటే మొత్తంగా ఆరు కార్లు ఒ�
ఒకటో తరగతి పిల్లల కోసం 12 వారాల పాఠశాల సంసిద్ధతా కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ చేపట్టింది. 12 వారాల్లో 60 రోజులపాటు కృత్యాల ద్వారా పలు అంశాలను నేర్పిస్తారు. ఈ మేరకు పాఠశాల సంసిద్ధతా కార్యక్రమాన్ని నిర్వహి
బడిగంట మోగింది.. పాఠశాల తెరుచుకుంది. వేసవి సెలవులు ముగియడంతో సోమవారం నుంచి స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. తొలి రోజు విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు వచ్చారు. వారికి పలుచోట్ల ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పల�
రెండేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత బడులు సోమవారం నుంచి సంపూర్ణంగా తెరుచుకున్నాయి. విద్యార్థులు ఉత్సహంగా స్కూళ్లకు వచ్చారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో స్కూళ్లు తెరుచుకున్న మొదటి రోజు 38.52 శాతం విద్యార్థుల హా�
తమ పిల్లలకు ట్రాన్స్జెండర్ పాఠాలు చెప్తున్నారంటూ ముగ్గురు తల్లులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంలో సదరు స్కూల్పై కేసు వేశారు. ఈ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో వెలుగు చూసింది. మౌంట్ లెబనాన్ స్కూల్�
వేసవి సెలవులు ముగియడంతో నేటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభకానున్నాయి. మొదటి రోజు పాఠశాలలకు వచ్చేందుకు విద్యార్థులు ఉత్సాహంగా ఉన్నారు. ప్రైవేటు స్కూళ్లలో చదివే తమ పిల్లలకు తల్లిదండ్రులు పాఠ్యపుస్తకాలు, �
మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం తరఫున అందజేసే ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. పాఠశాలలు ప్రారంభం రోజు నాటికి విద్యార్థులకు పంపిణీ చేసేలా జిల్ల�