మలక్పేటలోని ప్రభుత్వ బధిరుల పాఠశాలపై వస్తున్న పుకార్లను నమ్మొద్దని,పాఠశాల యథావిధిగా ఇక్కడే కొనసాగుతుందని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, సంక్షేమశాఖ డైరె�
కేరళ రాష్ట్రంలో నోరో వైరస్ కలకలం సృష్టించింది. ఎర్నాకులం జిల్లాలోని కక్కనాడ్లోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన 19 మంది విద్యార్థులకు నోరో వైరస్ సోకింది.
గిరిజన పిల్లల యాస, పద్ధతులను తోటి విద్యార్థులు ఎగతాళి చేసేవారు. ఈ నేపథ్యంలో హేళన, మందలింపులు, అవమానాన్ని సహించని సుమారు 80 మంది గిరిజన పిల్లలు ప్రభుత్వ స్కూల్కు వెళ్లడం మానేశారు.
తమకు విద్యాబుద్ధులు నే ర్పిన పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో పూర్వ వి ద్యార్థుల మనస్సు చలించింది. పాఠశాలలో తమ జ్ఞాపకాలు పదిలంగా ఉండాలని సంకల్పించుకున్నారు.
Viral News | మీరట్లోని ఓ పాఠశాలలో నలుగురు మైనర్ విద్యార్థులు మహిళా టీచర్ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. క్లాస్రూమ్లోనే టీచర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. వెకిలిగా మాట్లాడారు. అంతటితో ఆగకుండా అసభ్యకర సై�
అనగనగా కథల్లో ఒక పేదరాశి పెద్దమ్మ ఉంటుంది. ఎవరు ఏ వేళలో ఆకలితో వెళ్లినా లేదనకుండా కడుపు నింపుతుంది. ప్రేమగా మాట్లాడుతుంది. తన కష్టాన్నీ కన్నీళ్లను మాత్రం బయటికి తెలియనివ్వదు. కేరళలోని శ్రీపథ్కు చెందిన �
Instagram | ఇన్స్టాగ్రామ్లో ఓ బాలుడు పెట్టిన పోస్టు ఒకటి ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ పోస్టే అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుకు కారణం అయ్యింది కూడా. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర పూణె�
అదో ప్రభుత్వ వైద్య కళాశాల. ఏడాది కిందటే తరగతులు ప్రారంభమయ్యాయి. అయితే, ఆ కాలేజీ ప్రాంగణంలోకి అడుగుపెట్టారో.. స్కూల్లోకి వెళ్లిన భావన కలుగుతుంది. కారణం..
ప్రధానోపాధ్యాయుడు దాస్, కొడవలితో స్కూల్లో తిరుగడం చూసి ఉపాధ్యాయులు, విద్యార్థులు భయాందోళన చెందారు. స్కూల్ సిబ్బంది ద్వారా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు..
actress Rambha | ప్రముఖ నటి రంభ కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. పాఠశాల నుంచి పిల్లల్ని తీసుకొస్తున్న సమయంలో ఆమె కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నటి స్వల్ప గాయాలతో బయటపడగా.. ఆమె కుమార్తె మాత�
Chitradurga | కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాలలో జరిగే నాటక ప్రదర్శన కోసం సిద్ధమవుతున్న ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...