హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. ఈ ముగింపు వేడుకకు హెచ్పీఎస్ పూర్వ విద్యార్థి, ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటి ముఖ్యఅతిథిగా హ�
యోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం ఫరూఖ్నగర్ మండలం బూర్గుల గ్రామంలో రూ. 2.15 కోట్లతో చేపట్టిన రైతు వేదిక, మిషన్ భగీరథ , సీసీ రోడ
సమర్థ మానవ వనరుల నిర్మాణానికి విద్య అత్యంత కీలకమైనది. విద్యార్జనకు కేంద్ర బిందువు పాఠశాల. ఇక్కడ
అభ్యసించే పాఠ్య, సహ పాఠ్యాంశాలు విద్యార్థి మానసిక, శారీరక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి.
పాఠశాల విద్యాశాఖలో పలువురు జిల్లా విద్యాశాఖాధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. మహబూబ్నగర్ డీఈవో ఎస్ యాదయ్యను బదిలీచేసి మంచిర్య�
‘మన ఊరు- మనబడి, మన బస్తీ-మన బడి పథకం’ కింద మొదటి విడతలో ఎంపికైన ప్రతి బడిలో తాతాలిక వాచ్మన్ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఎండాకాలం అంటేనే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. స్కూల్, హోం వర్క్ లాంటివి లేకుండా స్వేచ్ఛగా ఆడుకోవచ్చని మురిసిపోతుంటారు. పిల్లలకు వినోదాన్ని పంచే వేసవి రానే వచ్చింది.
Viral News | సాధారణంగా కాస్త గ్యాప్ వచ్చిన తర్వాత పిల్లలు పాఠశాల (School)కు వెళ్లం అంటూ మారాం చేస్తుంటారు. అలాంటి సమయంలో తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఇష్టమైన బొమ్మలు (Toys), చాక్లెట్స్ (Chocolates) వంటివి కొనిస్తామని సర్దిచెప్ప�
Aksharavanam | అక్కడ తరగతి గదులు ఉండవు. ఉపాధ్యాయుల చేతిలో బెత్తాలు కనిపించవు. అసలు ఉపాధ్యాయులే ఉండరు. పుస్తకాల మోతలు నిషిద్ధం. హోంవర్క్ల ప్రస్తావనేలేదు. అయినా, విద్యార్థులకు సమాజం నుంచి సాహిత్యం వరకు అన్ని విషయా
స్కూల్కు వెళ్తున్న మహిళా టీచర్ రోడ్డు ప్రమాదంలో మృత్యు ఒడికి చేరింది. శుక్రవారం ఉదయం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ దుర్ఘటన జరిగింది. నగరంలోని అలాపూర్ కాలనీకి చెందిన బైరెడ్డి రజిత రాజన్న సిరిసిల్ల జిల�
బీజేపీ నేతలు పదేపదే వల్లించే మాట ‘డబుల్ ఇంజిన్'. అయితే ఆ డబుల్ ఇంజిన్ అనేది ట్రబుల్ ఇంజినే అని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పరిస్థితులను చూస్తే అర్థమవుతున్నది.
తెలంగాణ సమాజ జాతిపిత సీఎం కేసీఆర్ అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేయగల ధీశాలి అని కొనియాడారు.
Iran | ఇరాన్ (Iran)లో దారుణం చోటు చేసుకున్నది. బాలికలు (Girls) పాఠశాలల(Shools)కు వెళ్లకుండా ఉండేందుకు వందలాది మంది విద్యార్థినులపై విష ప్రయోగం (Poison) జరిగింది. క్వామ్ సిటీలో ఈ దారుణం చోటు చేసుకుందని డిప్యూటీ మంత్రి యోన్స్
ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ విద్యాలయాల జాబితాలో ఖమ్మం జిల్లాలోని జిల్లాలో 37 పాఠశాలలు చేరాయి. రాష్ట్రస్థాయికి ఖమ్మం జిల్లా నుంచి 8 పాఠశాలలు ఎంపికవ్వగా.. ఇందులో కొత్తగూడెం పాఠశాలకు ప్రత్యేక ప్రశంస దక్కిం�
బెంచీపై కూ ర్చునే విషయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య తలెత్తిన ఘర్షణ ఒకరి ప్రాణాలను బలిగొన్నది. డిచ్పల్లి మండలం బర్ధిపూర్ శివారులోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో గురువారం ఈ ఘటన చోటు చేసుకున్నది.