Delhi Man Stomped By Bull | ఒక వ్యక్తి తన కుమారుడ్ని ఇంటికి తీసుకువచ్చేందుకు స్కూల్కు వెళ్లాడు. అయితే ఆ స్కూల్ వద్ద ఉన్న ఆవు అతడిపై దాడి చేసింది. కింద పడిన ఆ వ్యక్తిని కొమ్ములతో పొడిచి, కాళ్లతో తొక్కి చంపింది. అక్కడున్న �
US Woman Runs Car Over Son | ఒక మహిళ దారుణానికి పాల్పడింది. స్కూల్లో అల్లరిపై ఫిర్యాదు రావడంతో శిక్షగా కుమారుడ్ని బలవంతంగా రోడ్డుపై నడిపించింది. అంతేగాక ఆ చిన్నారిపై నుంచి కారును దూకించింది.
పాఠశాలలో లేదా కళాశాలలో గంటల తరబడి జరిగే తరగతులకు హాజరయ్యేందుకు రోజూ ఉదయాన్నే త్వరగా నిద్రలేవడం మనలో చాలా మందికి విసుగును, బాధను కలిగించవచ్చు. కానీ, విద్యకు మన ఆయుర్దాయానికి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టు తాజ
headmaster raps two girls | స్కూల్లో చదువుతున్న ఇద్దరు బాలికలపై హెడ్మాస్టార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. (headmaster raps two girls) ఈ సంఘటన తర్వాత బాలికలు స్కూలుకు వెళ్లేందుకు నిరాకరించారు. తల్లిదండ్రులు నిలదీయగా జరిగిన దారుణం గురి�
ప్రధాని మోదీ బాల్యంలో చదువుకున్న పాఠశాలను సందర్శించేందుకు కేంద్ర విద్యా శాఖ అవకాశం కల్పించింది. గుజరాత్లోని వాద్ నగర్ టౌన్లో ఉన్న ఈ పాఠశాలకు ఏడు రోజుల స్టడీ టూర్కు వెళ్లేందుకు ముందుగా రిజిస్టర్ �
విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడంలో భాగంగా ప్రభుత్వం ప్రతీ నాలుగో శనివారం నో బ్యాగ్ డేను గత సంవత్సరం ప్రవేశపెట్టింది. ఈ మేరకు ప్రతీ నాలుగో శనివారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నో బ్యాగ్ డేను అమలు చ�
జీహెచ్ఎంసీలో (GHMC) తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం కురుస్తున్నది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మరో మూడు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే (Heavy Rains) అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో హై
Viral News | ఇంగ్లిష్ న్యూస్ అర్థం చేసుకోవాలని, ఇంగ్లిష్లో దరఖాస్తు రాయాలని మిజోరంలో ఓ వృద్ధుడు(78) పాఠశాల బాటపట్టాడు. ఎండ..వాన లెక్కచేయకుండా ప్రతిరోజూ మూడు కిలోమీటర్లు నడిచి మిజోరం-మయన్మార్ సరిహద్దులో ఉన్న �
మూగ, చెవిటి, దృష్టి, మానసిక వ్యాధితో బాధపడే చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర సర్కారు సంకల్పించింది. ఇందుకుగాను రాష్ట్రీయ బాలల స్వస్థ్య రక్షణ(ఆర్బీఎస్కే) పథకంలో భాగంగా నిర్మల్లో డైస్(డిస
Jharkhand | ఓ విద్యార్థిని పట్ల పాఠశాల (School) ఉపాధ్యాయుడు కర్కశంగా వ్యవహరించాడు. హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఓ విద్యార్థిని నుదుటిన బొట్టు (Bindi) పెట్టుకుని పాఠశాలకు వెళ్లింది. దీంతో పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడు సదరు �
మణిపూర్లోని ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఓ పాఠశాల వద్ద జరిగిన కాల్పుల్లో మహిళ మృతిచెందడం కలకలం రేపింది. క్వాకెతెల్ మయాయి కొయిబిలోని శిశు నిస్థా నికేతన్ పాఠశాల వద్ద గుర్తుతెలియని మిలిటెంట్ జరిపిన కాల్పు
Manipur Violence | మణిపూర్లో ఇంకా హింసాత్మక సంఘటనలు (Manipur Violence) కొనసాగుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు స్కూల్ వెలుపల ఒక మహిళను గన్తో కాల్చి చంపారు. పశ్చిమ ఇంఫాల్లో ఈ సంఘటన జరిగింది.
బడుల సమగ్రాభివృద్ధికి ‘శాలసిద్ధి’ పేరుతో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి పాఠశాలను ఒక వ్యవస్థగా మూల్యాంకనం చేయడం, జవాబుదారీతనంతో ముందడుగు వేసే సంస్కృతిని పెంపొందించేందుకు అ