Man's Body In Classroom | ప్రభుత్వ స్కూల్లోని క్లాస్రూమ్లో రక్తంతో తడిసి ఉన్న యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కలకలం రేపిన ఈ సంఘటన ఆ ప్రాంతంలో ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
రాష్ట్రంలోని ప్రతీ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అవసరమైన కూరగాయలు, పండ్లు సొంతంగా పాఠశాలలోనే పెంచుకోవడానికి ఉద్యాన మోడల్ను అభివృద్ధి చేస్తున్నామని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్
సైన్స్, వైజ్ఞానిక రంగాలలో విద్యార్థులు రాణించాలని ఎంబీసీ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్ అన్నారు. శుక్రవారం అల్వాల్లోని రాష్ట్రపతి నిలయంలో జరుగుతున్న వైజ్ఞానిక ప్రదర్శనకు అల్వాల్ పరిసర ప్రాంతాల విద్య�
School | ఓ స్వచ్ఛంద సంస్థ పేరుతో నిర్వహిస్తున్న స్టైల్లా మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం ముగ్గురు చిన్నారులు స్కూల్కు ఇవాళ ఆలస్యంగా వెళ్లడంతో ఆ పాఠశాల యాజమాన్యం ఆ ముగ్గురు పిల్లలను గేటుబయటకు పంపి �
జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం అటకెక్కింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మన ఊరు - మన బడి’ని అమ్మ ఆదర్శ పాఠశాలలుగా పేరు మార్చి ఆధునీకీకరణ కోసం నిధులు విడుదల చేశారు.
పాఠశాలలో డిజిటల్ తరగతులలోని ఇంగ్లిష్ బోధన విద్యార్థులకు అర్థమయ్యేలా ప్రధానోపాధ్యాయులు చూసుకోవాలని, పదో తరగతి విద్యార్థులు బాగా చదువుకుని వందశాతం ఉత్తీర్ణత సాధించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌత�
Teachers Romance | ఇద్దరు టీచర్లు ప్రభుత్వ స్కూల్లో రొమాన్స్లో తేలియాడారు. వారిద్దరూ ముద్దులు పెట్టుకుని, కౌగిలించుకుని అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ ఉపాధ్యాయడు, ఉపాధ్�
Teen Stabbed To Death | ఒక విద్యార్థి, అతడి క్లాస్మేట్ మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో స్కూల్ ముగిసిన తర్వాత క్లాస్మేట్ మరికొందరితో కలిసి కత్తితో అతడిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థి మరణించాడు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకం ముగ్గురు విద్యార్థినుల అదృశ్యానికి కారణమైంది. బాలికలు స్కూల్కు రాకపోవడంతో ఉపాధ్యాయులు ఆరా తీయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Sing) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ గురువారం ఆయన తుదిశ్వాస విడిచారు.
Teacher Kidnapped Forced To Marry | స్కూల్కు వెళ్తున్న టీచర్ను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అతడ్ని గన్స్తో బెదిరించి కొట్టి గుడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పెళ్లికూతురు ముస్తాబులో ఉన్న మహిళతో బలవంతంగా పెళ్లి చేశారు.
Teacher And Principal Drunk | ప్రభుత్వ స్కూల్కు చెందిన ప్రిన్సిపాల్, టీచర్ మద్యం తాగి వచ్చారు. తూలుతూ, మద్యం మత్తులో జోగుతున్న వీరిద్దరిని గ్రామస్తులు గమనించారు. అడ్డుకుని నిలదీయగా వారిని తిట్టారు. దీంతో ఆగ్రహించిన గ్�
మద్యం తాగి విధులకు హాజరైన ఉపాధ్యాయుడు పాఠశాలలోనే నిద్రించాడు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైర ల్ కావడంతో మంగళవారం అతడిని సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.
పాఠశాలలో వడ్డించిన భోజనం విషతుల్యం కావడంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. బిజినేపల్లి మండలం శాయిన్పల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం మ
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఢిల్లీ రోహిణిలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ స్కూల్ వెలుపల ఆదివారం ఉదయం 7.50 గంటలకు భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.