పాఠశాలలో వడ్డించిన భోజనం విషతుల్యం కావడంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. బిజినేపల్లి మండలం శాయిన్పల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం మ
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఢిల్లీ రోహిణిలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ స్కూల్ వెలుపల ఆదివారం ఉదయం 7.50 గంటలకు భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.
Boy Sacrificed For School's Success | స్కూల్కు విజయం సిద్ధించేందుకు బాలుడ్ని నరబలి ఇచ్చారు. ఆ విద్యార్థి అనారోగ్యానికి గురైనట్లు తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. చివరకు స్కూల్ డైరెక్టర్ కారులో బాలుడి మృతదేహం లభించింది. ఆ స్కూ�
death penalty | ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే రెసిడెన్షియల్ స్కూల్లో 21 మంది విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన హాస్టల్ వార్డెన్కు ప్రత్యేక కోర్టు మరణ శిక్ష విధించింది. మాజీ ప్రధానోపాధ్యాయుడు, ఒక టీచర్కు 20 �
Gaza | గాజా నగరంలోని ఓ స్కూల్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ సైన్యం దాడుల నేపథ్యంలో మృతులంతా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారు.
Student Brings Pistol To School | ఇంట్లో ఉన్న పిస్టల్ను టాయ్ గన్గా ఒక విద్యార్థి భావించాడు. దానిని స్కూల్కు తీసుకువచ్చాడు. గమనించిన స్కూల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ బాలుడి తల్లిని పిలిపించి ఆ పిస్టల్
students hospitalised | ప్రభుత్వ స్కూల్లో బిస్కెట్లు తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు కావడంతో వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏడుగురు విద్యార్థుల పరిస్థితి సీరియస్గా ఉండటంతో జిల్లా ఆస
Mob Sets Cars On Fire | ప్రభుత్వ స్కూల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య ఫైట్ జరిగింది. ఈ సందర్భంగా పదో తరగతి స్టూడెంట్ను మరో స్టూడెంట్ను కత్తితో పొడిచాడు. గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో రెండు మతాలకు చె�
గాజాలో శరణార్థులు తలదాచుకున్న ఓ స్కూల్పైనా ఇజ్రాయెల్ విచక్షణారహితంగా వైమానిక దాడులకు తెగబడింది. శనివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో కనీసం 80 మంది చనిపోయి ఉంటారని పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడి�
Boy Shoots Student In School | ఐదేళ్ల బాలుడు స్కూల్ బ్యాగ్లో గన్ తెచ్చాడు. ఒక విద్యార్థిపై కాల్పులు జరిపాడు. దీంతో ఆ స్టూడెంట్ గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పెద్ద సంఖ్యలో ఆ స�
Telangana | బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సిద్దిపేట అర్బన్ మం డలం మందపల్లి మధిర గ్రామమైన పిట్టలవాడలో 20 డబుల్ బెడ్ రూమ్లను ప్రభుత్వమే నిర్మించి వారికి అం దించింది. నాడు పిట్టలవాడ గ్రామ ప్రజల కోరిక మేరకు నాటి మ�
బీజేపీ పాలిత గుజరాత్లోని ఓ స్కూల్లో విద్యార్థులు మధ్యాహ్న భోనజం చేస్తుండగా తరగతి గది గోడ ఒక్కసారిగా (Classroom Collapsed) కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.