ప్రభుత్వ బడుల్లో రోజురోజుకూ డుమ్మా కొట్టే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. దీంతో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేదిశగా పాఠశాల విద్యాశాఖ చర్యలు ప్రా రంభించారు.
పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ యాక్షన్ప్లాన్ను విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చిలో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అత్యుత్తమ ఫలితాల సాధనకు కసరత్తును ప్రారంభించింది.
రాష్ట్రంలో కార్పొరేట్ బడుల్లో 4.66లక్షల మంది విద్యార్థులున్నట్టు పాఠశాల విద్యాశాఖ లెక్క తేల్చింది. అయితే ఈ స్కూళ్ల సంఖ్య 964 మాత్రమే. అంటే వెయ్యిలోపున్న ఈ స్కూళ్లల్లోనే 4.66లక్షల మంది విద్యార్థులు చదువుతున్�
పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న 2008 డీఎస్సీ టీచర్లకు ఎట్టకేలకు వేతనాల విడుదలకు మార్గం సుగమమయ్యింది. వీరికి వేతనాలు చెల్లించేందుకు వీలుగా విద్యాశాఖ సోమవారం రూ. 51.19కోట్ల బడ్జెట్ను విడుదల చేసింది. 2008 డీఎస్స�
KGBV | కమీషన్ల రాజ్యంలో మరో అవినీతి బాగోతం వెలుగు చూసింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్న పాఠశాల విద్యావిభాగంలో రూ.163 కోట్ల టెండర్లపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పాఠశాల విద్యాశాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన టీచర్ల శిక్షణకు రాష్ట్రంలోని 21వేలకుపైగా టీచర్లు గైర్హాజరయ్యారు. ఐదు రోజులపాటు నిర్వహించిన రెం డు విడతల శిక్షణకు వీరంతా గైర్హాజరయ్యారు.
Telangana Teachers | వేసవి సెలవుల రద్దుపై ప్రభుత్వ ఉపాధ్యాయ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. పాఠశాల విద్యాశాఖ వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నాయి. ఉన్నపళంగా సెలవులు రద్దుచేయడంపై మండిపడుతున్నారు.
రాష్ట్రంలోని 1-9 తరగతుల్లోని విద్యార్థులకు ఏప్రిల్ 9 నుంచి 17 వరకు సమ్మేటివ్ అసెస్మెంట్-2 (ఎస్ఏ) పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది.
పాఠశాల విద్యాశాఖలో ఎఫ్ఎల్ఎన్ ఏఐ(ఏఎక్స్ఎల్)ను రాష్ట్రంలోని 6 జిల్లాల్లో 41 ప్రాథమిక పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్గా అమలుచేస్తున్నారు. ఈ నెల 15 నుంచి మరో 27 జిల్లాల్లోని 383 పాఠశాలలకు విస్తరించనున్నారు.