రాష్ట్రంలో కార్పొరేట్ బడుల్లో 4.66లక్షల మంది విద్యార్థులున్నట్టు పాఠశాల విద్యాశాఖ లెక్క తేల్చింది. అయితే ఈ స్కూళ్ల సంఖ్య 964 మాత్రమే. అంటే వెయ్యిలోపున్న ఈ స్కూళ్లల్లోనే 4.66లక్షల మంది విద్యార్థులు చదువుతున్�
పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న 2008 డీఎస్సీ టీచర్లకు ఎట్టకేలకు వేతనాల విడుదలకు మార్గం సుగమమయ్యింది. వీరికి వేతనాలు చెల్లించేందుకు వీలుగా విద్యాశాఖ సోమవారం రూ. 51.19కోట్ల బడ్జెట్ను విడుదల చేసింది. 2008 డీఎస్స�
KGBV | కమీషన్ల రాజ్యంలో మరో అవినీతి బాగోతం వెలుగు చూసింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్న పాఠశాల విద్యావిభాగంలో రూ.163 కోట్ల టెండర్లపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పాఠశాల విద్యాశాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన టీచర్ల శిక్షణకు రాష్ట్రంలోని 21వేలకుపైగా టీచర్లు గైర్హాజరయ్యారు. ఐదు రోజులపాటు నిర్వహించిన రెం డు విడతల శిక్షణకు వీరంతా గైర్హాజరయ్యారు.
Telangana Teachers | వేసవి సెలవుల రద్దుపై ప్రభుత్వ ఉపాధ్యాయ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. పాఠశాల విద్యాశాఖ వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నాయి. ఉన్నపళంగా సెలవులు రద్దుచేయడంపై మండిపడుతున్నారు.
రాష్ట్రంలోని 1-9 తరగతుల్లోని విద్యార్థులకు ఏప్రిల్ 9 నుంచి 17 వరకు సమ్మేటివ్ అసెస్మెంట్-2 (ఎస్ఏ) పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది.
పాఠశాల విద్యాశాఖలో ఎఫ్ఎల్ఎన్ ఏఐ(ఏఎక్స్ఎల్)ను రాష్ట్రంలోని 6 జిల్లాల్లో 41 ప్రాథమిక పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్గా అమలుచేస్తున్నారు. ఈ నెల 15 నుంచి మరో 27 జిల్లాల్లోని 383 పాఠశాలలకు విస్తరించనున్నారు.
TG TET | తెలంగాణ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ (TET) ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జనవరి 2 నుంచి 20వ తేదీ వరకు టెస్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే. జనవరిలో 1,35,802 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పేపర్లవారీగా టెట్ పరీక్షల షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి బుధవారం విడుదల చేశారు. 2025 జనవరి 2 నుంచి 20 వరకు 20 సెషన్�
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి, 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ డాక్టర్ను స్కూల్కు పిలిపించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర�