పీఎం సూల్, సమగ్ర శిక్షా పాఠశాలల ఏర్పాటులో జరిగిన అవకతవకలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ ముఖ్�
పాఠశాల విద్యాశాఖకు గుండెకాయ లాంటి డైరెక్టరేట్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. ఇద్దరు ఉద్యోగులను రెడ్హ్యాండెడ్గా పట్టుకోవడం సంచలనం రేపింది.
ఈ నెల 3 నుంచి 20 వరకు నిర్వహించిన టెట్ ప్రాథమిక ‘కీ’ని https://schooledu.telangana.gov. in. వెబ్సైట్లో విద్యాశాఖ పొందుపరిచింది. ఈ ‘కీ’పై ఫిబ్రవరి 1న సాయంత్రం 5 వరకు అభ్యంతరాలు తెలుపవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు.
పాఠశాల విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా టాలెంట్, మెరిట్, సాలర్షిప్ టెస్టులు పేరిట అనధికార ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్న పలు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది.
రాష్ట్రంలో మాడల్ స్కూల్స్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష రద్దుచేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి గురుకుల సెట్ ద్వారా మాడల్ స్కూల్స్లోని సీట్లు భర్తీచ�
రాష్ట్రంలో మిగులు టీచర్ల సర్దుబాటు ఇంకా కొలిక్కిరావడంలేదు. నెలలు పూర్తవుతున్నా.. విద్యాసంవత్సరం సగానికి సమీపించినా సర్దుబాటు పూర్తికాలేదు. దిద్దుకోలేని తప్పిదాలకు ఈ సర్దుబాటు దారితీసింది. సర్కారు బడు�
టీచర్ల సర్దుబాటు విషయంలో పాఠశాల విద్యాశాఖ తాజా ఆదేశాలిచ్చింది. ఇక రిటైరయ్యే టీచర్లు, ధీర్ఘకాలిక సెలవుపై వెళ్లే టీచర్ల స్థానాలను సర్దుబాటులో భాగంగా సర్ప్లస్ టీచర్లతో నింపాలని డీఈవోలకు సూచించింది.
ప్రభుత్వ బడుల్లో రోజురోజుకూ డుమ్మా కొట్టే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. దీంతో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేదిశగా పాఠశాల విద్యాశాఖ చర్యలు ప్రా రంభించారు.
పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ యాక్షన్ప్లాన్ను విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చిలో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అత్యుత్తమ ఫలితాల సాధనకు కసరత్తును ప్రారంభించింది.
రాష్ట్రంలో కార్పొరేట్ బడుల్లో 4.66లక్షల మంది విద్యార్థులున్నట్టు పాఠశాల విద్యాశాఖ లెక్క తేల్చింది. అయితే ఈ స్కూళ్ల సంఖ్య 964 మాత్రమే. అంటే వెయ్యిలోపున్న ఈ స్కూళ్లల్లోనే 4.66లక్షల మంది విద్యార్థులు చదువుతున్�